బదిలీలపైన ఉన్న నిషేధాన్ని తొలగించి గురుకులాల్లో వెంటనే అధ్యాపకుల, ఉద్యోగుల బదిలీలను, పదోన్నతులను చేపట్టేందుకు మార్గం సుగమం చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యా యుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. పలు కారణాలతో ఎనిమిది నెలలుగా నిలిచిన ప్రక్రియ శనివారం ప్రారంభమ�
టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 9న నిర్వహించే గ్రూప్-1 పిలిమినరీ పరీక్షకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో 47 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 16,899 మంది అభ్యర్థులు హాజరుకానున్నట
రాష్ట్రంలో ఆర్నెల్లుగా పాలనా వ్యవస్థలో అయోమయం నెలకొన్నదనేది బహిరంగ రహస్యం. రేవంత్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎంవో మొదలు అన్ని శాఖల్లో భారీఎత్తున అధికారులకు స్థానచలనం కల్పించారు.
రాష్ట్రంలో నిలిచిపోయిన టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ మళ్లీ మొదలుకానున్నది. ముందు పదోన్నతులు కల్పించి, ఆ తర్వాత బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నంది.
నీటిపారుదల శాఖలో భారీగా బదిలీలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో ఇటీవల సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించారు.
Doctors | తెలంగాణలోని బోధనా ఆసుపత్రుల్లో ఒకే చోట 20ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వైద్యులను ప్రభుత్వం వెంటనే బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కోఠిలోని కార్యాలయంలో డీఎంఈని వైద్యు�
జూన్ 4 రాజకీయ పార్టీల నేతల్లోనే కాదు.. అధికారుల్లోనూ టెన్షన్ నెలకొన్నది. మరో 15 రోజుల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ నాయకుల్లో టెన్షన్ నెలకొనగా.. ఫలితాలు ముగిసిన తర్వాత ఉంటామా.? ఊడుతామా.? అనే
Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్లు బదిలీ అయ్యారు. ఎన్నికల నేపథ్యంలో పలువుర్ని బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటల లోగా బాధ్యతలు తీసుకోవాలని సూచించింది.
Telangana | తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ముఖ్య కార్యదర్శి కె.సురేంద్రమోహన్ బదిలీ అయ్యారు. ఆయన్ను జీఏడీలో రిపోర్టు చేయాలని సూచించారు. సురేంద్ర మోహన్ స్థానంలో బుర్రా వెంకటేశానికి గవర్నర్ ముఖ్య కార్యదర్శ�