పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం నాలుగు రకాల కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ నెల 20లోగా ఉద్యోగుల బదిలీలను పూర్తి చేయాల్సి ఉండడంతో జిల్లా అధికారులు సీనియార్టీ జాబితాను రాష్ట్ర ప
317జీవో బాధిత ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, క్యాబినెట్ సబ్ కమిటీ త్వరలో శాశ్వత పరిషారం చూపుతుందని రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. బాధిత ఉద్యోగ సంఘాల ప్రతిన�
సాధారణ బదిలీల్లో ఉద్యోగ సంఘాల నేతలు బదిలీల నుంచి మినహాయింపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గుర్తింపు పొందిన సంఘాల ఆఫీసర్ బేరర్ లెటర్ల కోసం సంఘాల నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
వారంతా ఏండ్లుగా ఒకే స్థానంలో పనిచేస్తున్నారు. సుధీర్ఘకాలంగా బదిలీకోసం వేచిచూస్తున్నారు. ఎట్టకేలకు ఓ అవకాశం దొరికింది. బదిలీ అయ్యారు. హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకొనే లోపే.. ఇప్పుడే రిలీవ్కావొద్దని అధికార�
ఏండ్ల తరబడిగా నిలిచిపోయిన ఉపా ధ్యాయుల బదిలీల్లో కదలిక రావడంతో రంగారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయుల్లో సంతోషం వ్యక్తమవుతుండగా.. బదిలీల ప్రక్రియ నిర్వహణపై మాత్రం వారిలో అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
జీహెచ్ఎంసీలో అంతర్గత బదిలీలకు బ్రేక్లు పడ్డాయా? జాబితా సిద్ధమైన ఇప్పట్లో ట్రాన్స్ఫర్స్ ఉండవా? కమిషనర్ మార్పుతో మరిన్ని నెలలు బదిలీల జోలికి వెళ్లరా? అంటే ఉద్యోగ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్�
మల్టీజోన్ 1లో 19 మంది సివిల్ సీఐలను బదిలీ చేశారు. అలాగే వెయిటింగ్లో ఉన్న వారికి కొత్తగా పోస్టింగ్లు ఇచ్చారు. ఈ మేరకు ఐజీ ఏవీ రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయన
అటవీ శాఖలో ఇటీవల జరుగుతున్న ‘మార్పు’లు కలకలం సృష్టిస్తున్నాయి. ఉద్యోగులను బదిలీ చేయడం, మాతృశాఖలకు తిరిగి రమ్మనడం, కొత్తవారిని అవసరం ఉన్న శాఖలకు పంపడం నిరంతరం జరిగే ప్రక్రియే.
జిల్లాలోని ఒక మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రెండో వివాహం చేసుకొని తన రెండో సంతానానికి వ్యాధి ఉన్నదని చెప్పి ప్రిపరెన్షియల్లో పెట్టడం జరిగింది. దీనిని గుర్తించిన అధికారులు సదరు ఉపాధ్�
ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల ప్రక్రియ బుధవారం ముగిసింది. టీచర్ల అప్గ్రేడేషన్తోపాటు ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు పొందే ప్రక్రియకు తెరపడినట్లయింది. ఉపాధ్యాయుల రెండు రోజుల ఎదురుచూప�
Brijesh | ఉన్నత విద్యాశాఖలో(Higher education department) బదిలీలు(Transfers) వెంటనే చేపట్టాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ ఈ బ్రిజేష్ అన్నారు.
ప్రభుత్వ బోధనా వైద్యుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను తెలంగాణ ప్రభుత్వ బోధన వైద్యుల సంఘం (టీటీజీడీఏ) కోరింది.