కొత్త సర్కారు బదిలీలపై నిషేధం ఎత్తివేయడంతో ఉద్యోగులు ఖాళీ స్థానాల వేటలో పడ్డారు. విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుందేమోనని ఆలోచనలతో ఉద్యోగులు తంటాలు పడుతున్నారు. బదిలీల సమ�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సాధారణ బదిలీల ప్రక్రియలో వైద్య ఆరోగ్య శాఖలో ఓ విధానం లేకుండా తప్పుల తడకగా నిర్వహిస్తున్నారని, అన్ని క్యాడర్ల ఉద్యోగులు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయం ముందు ఆంద
రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖల్లో ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తుండగా దేవాదాయ ధర్మాదాయ శాఖలోనూ ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ శాఖలోని ఈఓ, కార్యాలయ సిబ్బందికి స్థాన చలనం కల్పించ�
పంచాయతీరాజ్ శాఖలో బదిలీలకు కొందరు సీనియర్ మండల పరిషత్ అధికారులు (ఎంపీవోలు) కొత్త భాష్యం చెప్పారు. ఈ బదిలీలను ముందే ఉహించి అంతర్గత బదిలీలతో సర్దుకున్నారు. మల్టీ జోన్ పోస్టులకు సంబంధించిన బదిలీల నుంచి
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం నాలుగు రకాల కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ నెల 20లోగా ఉద్యోగుల బదిలీలను పూర్తి చేయాల్సి ఉండడంతో జిల్లా అధికారులు సీనియార్టీ జాబితాను రాష్ట్ర ప
317జీవో బాధిత ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, క్యాబినెట్ సబ్ కమిటీ త్వరలో శాశ్వత పరిషారం చూపుతుందని రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. బాధిత ఉద్యోగ సంఘాల ప్రతిన�
సాధారణ బదిలీల్లో ఉద్యోగ సంఘాల నేతలు బదిలీల నుంచి మినహాయింపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గుర్తింపు పొందిన సంఘాల ఆఫీసర్ బేరర్ లెటర్ల కోసం సంఘాల నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
వారంతా ఏండ్లుగా ఒకే స్థానంలో పనిచేస్తున్నారు. సుధీర్ఘకాలంగా బదిలీకోసం వేచిచూస్తున్నారు. ఎట్టకేలకు ఓ అవకాశం దొరికింది. బదిలీ అయ్యారు. హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకొనే లోపే.. ఇప్పుడే రిలీవ్కావొద్దని అధికార�
ఏండ్ల తరబడిగా నిలిచిపోయిన ఉపా ధ్యాయుల బదిలీల్లో కదలిక రావడంతో రంగారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయుల్లో సంతోషం వ్యక్తమవుతుండగా.. బదిలీల ప్రక్రియ నిర్వహణపై మాత్రం వారిలో అసంతృప్తి వ్యక్తమవుతున్నది.