రాష్ట్రంలో వీధికుక్కలు స్వై రవిహారం చేస్తున్నాయి. జనాన్ని వెంబడించి కాటు వేయడంతోపాటు ఏకంగా ఇండ్లలోకి చొరబడి దాడి చేస్తున్నాయి. దీంతో ఇటీవల 14 మంది గాయపడటంతోపాటు ఓ వృద్ధురాలు (82) మరణించింది.
లక్షెట్టిపేట పట్టణంలోని మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జైకిషన్ ఓజా బదిలీని నిలిపివేయాలని కోరుతూ విద్యార్థులు బుధవారం ఊత్కూర్ చౌ రస్తాలో రాస్తారోకో చేశారు.
వైద్య, ఆరోగ్యశాఖలో ఇటీవల జరిగిన బదిలీల ప్రభావం రోగులపై కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నల్లకుంట కోరంటి తదితర టీచింగ్ హాస్పిటల్స్లో బదిలీ అయిన ప్రొఫెసర్ల స్థానంలో కొత్తవారు చేర�
స్టేట్ క్యాడర్గా తమను పరిగణించి బదిలీల్లో అవకాశం కల్పించాలని తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ ప్రిన్సిపాళ్లు తమ సొసైటీ కార్యదర్శిని కోరారు. 2017లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా తాము మైనార్టీ గురుక�
నర్సింగ్ కౌన్సెలింగ్లో గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దరఖాస్తు చేయకపోయినా కౌన్సెలింగ్లో పేరు వచ్చిందని ఏడో జోన్ పరిధిలోని 2021, 2022 బ్యాచ్లకు చెందిన పలువురు నర్సింగ్ ఆఫీసర్లు వాపోతున్నారు.
దేవాదాయ శాఖలో బదిలీల సందడి నెలకొంది. కరీంనగర్లోని అసిస్టెంట్ కమిషనరేట్ పరిధిలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాల నిర్వహణ సాగుతుండగా, ఏసీతోపాటు పెద్ద సంఖ్యలో జూనియర్ అసిస్టెంట్ల ట్రాన్స్ఫర్కు
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బదిలీల్లో భాగంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో మార్పులు జరిగాయి. శుక్రవారం పురపాలికలకు సంబంధించి జాయింట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లకు స్థా
వైద్యశాఖలో జరిగిన బదిలీల్లో కుంభకోణం జరిగినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు నివేదిక సిద్ధం చేసినట్టు సమాచారం.
హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు, బదిలీలు లేక ఇబ్బం ది పడుతున్నామని మంగళవారం ఎక్సై జ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి వినతిపత్రాన్ని అందించారు.
రాష్ట్రంలోని ఆర్థిక శాఖ డైరెక్టర్ వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో జరిగిన ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు జరిగాయని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ విభాగంలో నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీలు జరిగాయని �
వైద్యారోగ్యశాఖలో జరుగుతున్న బదిలీల రచ్చపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరా తీసినట్టు సమాచారం. మిగతా అన్ని శాఖల్లో సజావుగా బదిలీలు జరుగుతుండగా, ఒక్క వైద్యారోగ్య శాఖలోనే ఎందుకు ఆందోళనలు జరుగుతున్నాయని ఉన�
రాష్ట్ర దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీల కోసం ఉన్నతాధికారులు కమిటీలు ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్జేసీ, డీసీ, ఏసీ క్యాడర్తోపాటు ఆలయాల స్థాయికి అనుగుణంగా ట్రాన్స్ఫర్ ప్రక్రి�