AP News | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీ చేపట్టేందుకు మరో 15 రోజులు గడువు పొడిగించింది. సెప్టెంబర్ 15వ తేదీ వరకు బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్
జిల్లా గిరిజన సంక్షేమ శాఖ బదిలీల్లో అక్రమాలు జరిగినట్లు తెలుస్తున్నది. ఇటీవల రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో జోన్-1లో పని చేసే గ్రేడ్-1, గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల(�
సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో ఇటీవల చేపట్టిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో అనేక తప్పులు దొర్లాయని, ఫలితంగా టీచర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే వాటిని సవరించాలని ఆల్ తెలంగాణ గవర్నమెంట్
బదిలీలు, ప్రమోషన్లలో 89 చోట్ల తప్పులు జరిగాయని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీజీడబ్ల్యూఆర్ఈఐఎస్) కార్యదర్శి అలుగు వర్షిణి తెలిపారు.
బదిలీలు, పదోన్నతుల్లో ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలు, ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితులు ఉండటంతో సర్కారుపై ఐక్యంగా పోరుబావుటా ఎగరేయాలని గురుకుల సొసైటీల్లోని సంఘాలు నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు 11 సంఘ
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో మొత్తం 30 డిగ్రీ కాలేజీలున్నాయి. వాటిలో 3 ప్రత్యేక డిగ్రీ కాలేజీలు మినహా 27 మహిళా డిగ్రీ కాలేజీల్లో మొత్తం 1017 మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్�
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. ఇక్కడి గురుకులంలో 5 నుంచి ఇంటర్ వరకు విద్యాబోధన కొనసాగుతుండగా,
పైరవీలు జాన్తానై..అంటున్నారు బల్దియా కమిషనర్. జీహెచ్ఎంసీలో మూడేండ్లకు పైబడిన ఉద్యోగులకు స్థాన చలనం కల్పించాలని నిర్ణయించిన కమిషనర్.. ఆ మేరకు ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు కమిటీని కూడా వేశారు. అయితే
విద్యుత్తు సంస్థల్లో పదోన్నతులిచ్చాకే.. బదిలీలు చేపట్టాలని విద్యు త్తు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించాయి.
వ్యవసాయశాఖలో ఒకే చోట ఏండ్లుగా పాతుకుపొయిన ఉద్యోగులు ఈ బదిలీల్లో సైతం తమ స్థానాన్ని ఖాళీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. ఏ విధంగా అయినా సరే బదిలీని ఆపించేందుకు నానాతంటాలు పడుతున్నారు.
వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో ఓ అధికారి 17 ఏండ్లుగా ఒకే చోట విధులు నిర్వర్తిసున్నారు. ఇదే ఆఫీసులో మరో అధికారి 15 ఏండ్లుగా, ఇంకో అధికారి 12 ఏండ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
రవాణా శాఖలో బదిలీలు గందరగోళంగా జరిగాయని అధికారులు గుర్రుగా ఉన్నారు. సికింద్రాబాద్ కార్యాలయంలో లెక్కకు మించి ఐదుగురు ఎంవీఐలను కేటాయించగా, ఆర్టీఓను మాత్రం కేటాయించలేదు.