స్వయంగా పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి శాఖలోనే రోజుల తరబడి ఇంజినీర్ల కుర్చీలాట జరుగుతోంది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ముఖ్య అధికారి రెండు వారాల కిందట భారీ ఎత్తున ఎగ్జిక్యూటివ్ ఇంజ
Nursing Transfers | రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో చేపట్టిన నర్సింగ్ ఆఫీసర్ల బదిలీల్లో సమతుల్యత లోపించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లోని పెద్ద దవాఖానల నుంచి నర్సింగ్ ఆఫీసర్లను భారీ సంఖ్యలో జిల్లాలకు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు మే 31తో ముగియగా బదిలీలపై నిషేధాన్ని విధించినట్టు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. అయితే దేవాదాయశాఖలో మాత్రం అంత్య పుషరాలు ముగిసిన తర్వాత బదిలీలు జరిపేందుకు అవకాశం ఇవ�
Employees Transfers | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై సర్కార్ తిరిగి పూర్తిస్థాయి నిషేధం విధించింది. గత మే నెలలో బదిలీల కోసం ఇచ్చిన తాతాలిక సడలింపు గడువు ముగియడంతో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్
ఎస్సీ గురుకుల సొసైటీ పనితీరు ఏమాత్రం మారలేదు. ప్రభుత్వ మార్గదర్శకాలు ఒకటైతే, సొసైటీలో మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించడం మరొకటి. ప్రభుత్వం బదిలీలకు అవకాశం కల్పిస్తే, ఆ ప్రక్రియను కుంటిసాకులతో పక్కనబె�
ఆర్థికశాఖ పరిధిలో జరిగిన బదిలీల్లో అక్రమాలు చోటుచేసుకొన్నట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ విభాగంలో కొందరికి అక్రమంగా పోస్టింగులు ఇచ్చారని, అసంబద్ధమైన నిర్ణయాలతో ఉద్యోగులన�
ఎక్సైజ్ కమిషనర్ చేవూరి హరికిరణ్ తాను రూపొందించిన నిబంధనలను తానే తుంగలో తొక్కి ఎక్సైజ్ ఉద్యోగ సంఘం నేతలకు బహుమతిగా ఇచ్చారు. నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఘటనలో ధర్నాలు, ఉద్యమాలు చేయకుండా
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు.
వైద్యశాఖలో బదిలీల ను పారదర్శకంగా నిర్వహించాలని తెలంగాణ వైద్య, ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అ ధ్యక్షుడు కర్నాటి సాయిరెడ్డి, వర్కిం గ్ ప్రెసిడెంట్ జీ రాజశేఖర్, ఉపాధ్యక్షుడు కే శ్రీనివా�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఒకటి రెండు రోజుల్లో జరగనున్న హోంగార్డుల బదిలీల్లో గోల్మాల్కు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. కొత్త జిల్లాలు ఏర్పడిన సమయంలో తాత్కాలిక పద్ధతి (ఆర్డర్ టూ సర్వ్)�
Transfers | రాష్ట్రంలో వివిధ జిల్లాలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు , డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్న మొత్తం 16 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.