Telangana | ఐఏఎస్ల బదిలీలపై నెల రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితి ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది. వచ్చే నెల మొదటి వారంలో ఎప్పుడైనా కలెక్టర్ల బదిలీలు ఉండవచ్చని సీఎంవో వర్గాలు ధ్రువీకరించాయి.
జిల్లాలో సివిల్ ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ పోలీసు కమిషనర్ సాయి చైతన్య మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్ల పరిధిలోని ఒకే పోలీసుస్ట�
IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లు బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 77 మంది డీఎస్పీలు, ఏసీపీలను బదిలీ చేశారు. అలాగే మరికొంతమందికి పోస్టింగ్లు ఇచ్చారు. ఈ మేరకు సోమవారం నాడు డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జార�
రాష్ట్రంలో అనేక వివాదాలకు చిరునామాగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిలుస్తున్నది. అందుకు 1274 జీవో అమలే నిలువెత్తు నిదర్శనంగా మారింది. ఒకసారి జీవోను అటకెక్కించి, మరోసారి ఆ జీవోనే అమలు చేస్తుండటం
వైద్యారోగ్యశాఖలో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ల ప్రక్రియ ముందుకు సాగడంలేదు. నాలుగునెలల క్రితమే దరఖాస్తుల ప్రక్రియ ముగిసినా ప్రభుత్వంలో చలనం లేదు. ఫలితంగా ఆ శాఖలో పనిచేసే 150 మంది ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలక
‘మాకే కాదు.. మా పార్టీ క్యాడర్కు నచ్చకపోయినా బదిలీలు తప్పవు. ఇష్టం లేకున్నా వెళ్లాల్సిందే.. భరించాల్సిందే’నని ఆలేరు నియోజకవర్గంలోని ఓ కీలక ప్రజాప్రతినిధి అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు.
వరుస బదిలీలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ ప్రభుత్వాధికారి గుండెపోటుతో మృతిచెందాడు. తోటి ఉద్యోగులు తెలిపిన ప్రకారం నాలుగు రోజుల క్రితం తహసీల్దార్ల బదిలీలలో బాన్సువాడ ఆర�
స్పౌజ్ బదిలీల్లో భాగంగా 13 జిల్లాల భాషాపండితులు, పీఈటీల బదిలీలకు బ్రేక్పడింది. ఏండ్లుగా వీరి బదిలీలకు మోక్షం లభించడంలేదు. మంత్రులను కలిసినా, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది.
ఉద్యోగ రీత్యా బదిలీలు సహజమని, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన ప్రాంతంలో చేసిన సేవలే చిరస్మరనీయంగా నిలిచి పోతాయని ఇరిగేషన్ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ విజయకుమార్ (Vijaykumar) అన్నారు.
సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో టీచర్ల బదిలీలలో నెలకొన్న గందరగోళం కొలిక్కిరావడం లేదు. అసలు సొసైటీలో ఏం జరుగుతున్నదో తెలియడం లేదని టీచర్ల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
బీసీ ఉద్యోగులపై జరుగుతున్న అగ్రకుల, ఆధిపత్య రాజకీయ నాయకుల ఆగడాలను అరికట్టాలని ఓబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ అవ్వారు వేణు కుమార్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో భారీస్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్లను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నదని సచివాలయ వర్గాలు వెల్లడించాయి.
స్పౌజ్ బదిలీల్లో జాప్యం కారణంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల్లో నిరాశ నెలకొంది. జీవో 317 అమలులో భాగంగా భార్యాభర్తలైన ఉపాధ్యాయులను వేర్వేరు జిల్లాలు, జోన్లకు కేటాయించి మూడేళ్లు గడిచింది. కాంగ్రెస్ ప్రభుత