రాష్ట్ర హైకోర్టు ఆదేశంతో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో 3వ తేదీ నుంచి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానున్నది గత జనవరిలో చేపట్టాల్సిన ప్రక్రియ కోర్టు కే
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఉపాధ్యాయ వర్గాల్లో సంబురం నెలకొంది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు దాదాపు 800 మందిక�
రాష్ట్రంలో ప్రభుత్వోపాధ్యాయుల బదిలీల ప్రక్రియ 2018లో నిర్వహించారు. ఇక ఉద్యోగోన్నతులైతే 2015 నుంచి ఆగుతూ వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు, ఉద్యోగోన్నతులు చేపట్టాలంటూ ఉత్తర్వులు విడుదల చేసిన ప్రతిసారీ
ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు సెప్టెంబర్ నెలలో పూర్తి కానున్నాయి. ఎనిమిదేండ్లుగా స్థాన చలనం కోసం ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. బదిలీల కోసం ఈ సంవత్సరం జనవరి 28 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు దరఖాస్తు చేసు�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ బదిలీలకు ముహూర్తం ఖరారైంది. అందుకు సంబంధించి తేదీలను ఖరారు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ గురువారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్ వ�
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీలో బదిలీల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే జోనల్ కమిషనర్ల స్థానంలో మార్పులు జరగగా, తాజాగా డిప్యూటీ కమిషనర్ల బదిలీలు జరుపుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్�
రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖలో భారీగా బదిలీలు చేపట్టారు. జోన్-2 బాసర పరిధిలోని వివిధ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీ జోన్-1
IAS officers | తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. అదేవిధంగా వెయిటింగ్లో ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు కూడా ఇచ్చింది. ఈ బదిలీలు, పోస్టింగుల ద్వారా రాష్ట్రవ్యా�
రాష్ట్ర అటవీశాఖలో పలువురు ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారులకు ప్రమోషన్ కల్పించారు. ఈ మేరకు వారిని బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్బీఐలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బదిలీలను వెంటనే నిలిపివేయాలని ఎస్బీఐ ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని సమగ్ర శిక్షా ప్రాజెక్ట్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, ఐఈఆర్పీలు, సిస్టం అనలిస్టులు, అసిస్టెంట్ ప్�
రాష్ట్ర ప్రభుత్వం మాడల్ స్కూల్ టీచర్ల బదిలీలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫైల్పై శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సంతకం చేశారు. రాష్ట్రంలోని 194 మాడల్ సూళ్లలో 3 వేలకుపైగ
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీఎం జగన్ (CM Jagan) ప్రభుత్వం పెద్దఎత్తున పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. తాజాగా డీఎస్పీలకు (DSP) సైతం స్థానచలనం (Transfer) కల్పించింది. ఏకంగా ఒకే
పాఠశాల విద్యాశాఖలో పలువురు అదనపు డైరెక్టర్ల(అడిషనల్ డైరెక్టర్ల)ను బదిలీచేశారు. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైర్టెకర్ శ్రీదేవసేన ఉత్తర్వులిచ్చారు.