సమీక్షలో మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశం మొత్తం 2,558 మంది ఉద్యోగులు, టీచర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యాశాఖలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్ప�
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం భారీ స్థాయిలో సిబ్బందిని బదిలీ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో 2006 పోలీస్ కానిస్టేబుళ్లు
హైదరాబాద్ : రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత, జౌళిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్ను నియమించింది. రవాణాశాఖ కమిషనర్గా జ్యోతి
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ను ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్గా బదిలీ చేసిం�
అవకాశం చేజార్చుకొంటున్న ఉద్యోగులు దరఖాస్తుదారులకు అధికారుల ఫోన్లు ససేమిరా అంటున్న ఉద్యోగులు హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగ దంపతులను ఒకే జిల్లాకు బదిలీ చేసే ప్రక్రియ ప్రారంభమయ్యిం
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లు, ఇద్దరు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వెయిటింగ్లో ఉన్�
DSP | రాష్ట్రంలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. ఖమ్మం రూరల్, గోదావరిఖని ఏసీపీలతోసహా 20 డీస్పీలను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ | తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 14 మందిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ...
నూతన జోనల్ విధానం ప్రకారం ట్రాన్స్ఫర్స్ సెప్టెంబర్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి వీఆర్ఏల పే స్కేల్ను త్వరలో నిర్ణయిస్తాం ట్రెసా ప్రతినిధులకు సీఎస్ సోమేశ్ హామీ హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగా�