ప్రస్తుతం టాలీవుడ్లో అత్యధిక బిజీగా ఉన్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. గతేడాది కాస్త డల్ అయినట్లు కనిపించినా ఈ సంక్రాంతితో మళ్లీ పుంజుకుంది. రోజు గ్యాప్తో రిలీజైన వీరసింహా, వాల్తేరు సినిమాలు మై
విజయ్-లోకేష్ కాంబోలో తెరకెక్కుతున్న లియోపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. పైగా ఇటీవలే రిలీజైన టీజర్ సినిమాకు కావాలిసినంత బజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో రామ్చరణ్ క్యామియో ఉండనున్నట్లు ఓ
రెండేళ్ల క్రీతం ఓటీటీలో విడుదలై మంచి ప్రశంసలు దక్కించుకున్న సినిమా 'వినోదయ సితం'. సముద్రఖని, తంబిరామయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సముద్రఖని స్వీయ దర్శకత్వంలో రూపొందించాడు.
ఇండస్ట్రీకి వచ్చి పుష్కర కాలం అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క థియేట్రికల్ హిట్టు కొట్టలేకపోయాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. శోభన్ నటించిన గత మూడు సినిమాలైతే డిజాస్టర్ ఫలితాలను మూటగట్టుకున్నాయి.
'ఆచార్య' సినిమాతో కొరటాలకు కోలుకోలేని దెబ్బపడింది. ఈ సినిమా ఫ్లాప్ అవడమే కాకుండా శివ కెరీర్లో ఒక మచ్చలా మిగిలిపోయింది. సగటు ప్రేక్షకుడు కూడా ఈ సినిమా చూసినప్పుడు అసలు ఇది కొరటాల శివ సినిమానేనా అనే డౌట్ల
వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు కళ్యాణ్రామ్. గత ఏడాది ‘బింబిసార’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న ఈ హీరో తాజాగా ‘అమిగోస్'పేరుతో మరో విభిన్నమైన చిత్రంతో ప్రేక
స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తన సినిమాల వేగాన్ని పెంచారు. వరుసగా చిత్రాలను అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’.
Rashmika Mandanna | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రష్మిక చర్మ సంబంధ వ్యాధితో బాధపడుతుందని ప్రచారం జరుగుతోంది.
Kutti Padmini | సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్పై ఇప్పుడు చాలామంది నటులు నోరువిప్పుతున్నారు. సినిమాల్లో అవకాశాలు కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని పలువురు అడిగారంటూ బయటపెడుతున్నారు.
తమిళ హీరో ధనుష్కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ‘రఘువరన్ B-Tech’, మారి, తిరు వంటి సినిమాలు ధనుష్కు టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కాగా ధనుష్ ప్రస్తుతం తెలుగులో తన మార్కెట్ పెంచుకునే �
గతేడాది సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపి అందరిని షాక్కు గురిచేసింది. ప్రస్తుతం ఆ వ్యాధి నుండి కోలుకుంటుంది. ఎవరి సాయం లేకున్నా ఒంటిరిగా పోరాడుతూ సినిమాల్లోనే కాదు నిజజీవితంల
సినిమాల యందు మలయాళ సినిమాలు వేరయ. తెలిసిన కథలనే కొత్తగా ఎలా చెప్పొచ్చు అనే దానికి బెస్ట్ ఎగ్జామ్పుల్ మలయాళ సినిమాలు. హంగులకు, ఆర్భాటలకు పోకుండా సింపుల్గా సినిమాలను తెరకెక్కిస్తుంటారు.
'గీతా గోవిందం' రిలీజయ్యే వరకు డైరెక్టర్ పరుశురామ్ పేరు చాలా మందికి తెలియదు. అప్పటివరకు ఆయన కెరీర్లో చెప్పుకొద్దగ సినిమాలు కూడా ఏవి లేవి. కానీ ఐదేళ్ల కిందట వచ్చిన 'గీతా గోవిందం'తో ఎక్కడ లేని క్రేజ్ వచ్చ�
'తునివు'తో తిరుగులేని విజయాన్ని సాధించిన అజిత్.. ప్రస్తుతం ఆ సక్సెస్ను కంటిన్యూ చేసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే తన తదుపరి సినిమా కోసం వేరు దర్శకుడికి బాధ్యతలు అప్పగించేపనిలో ఉన్నాడు.
ఓటీటీలకు ఈ మధ్య ఆధరణ బాగా పెరిగింది. థియేటర్ రిలీజ్కు నోచుకోని ఎన్నో చిన్న సినిమాలకు ఓటీటీ పెద్ద దిక్కు అయింది. సినిమాలనే కాదు వెబ్ సిరీస్లు, టాక్ షోలు ఇలా ఎన్నో వినోద కార్యక్రమాలకు వేదికైంది