టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్బాబు కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. గత కొంత కాలంగా ఈయన సినిమాలను ప్రేక్షకుల ఆదరిస్తున్నా.. కమర్షియల్గా సక్సెస్ కాలేకపోతున్నాయి.
విక్రమ్, భేతాలుడు కథలను బేస్ చేసుకుని తెరకెక్కిన గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రం 'విక్రమ్ వేద'. ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద హిట్టయిన సినిమా అయినా సరే నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ విక్రమ్ వ�
రోజులన్నీ నిమిషాలైనంత వేగంగా తిరిగిన కాలచక్రంలో మరో ఏడాది ముగింపునకు వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమ తన చరిత్రలో మరో అరుదైన సంవత్సరాన్ని జ్ఞాపకాల్లో పదిలపర్చుకుంది
అంజలి.. పేరుకు తెలుగు నటినే అయిన తమిళనాట మంచి క్రేజ్ తెచ్చుకుంది. 'ఫోటో' సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అంజలికి.. మొదటి సినిమానే దెబ్బ కొట్టింది. దాంతో టాలీవుడ్లో అవకాశాల కొదవ ఏర్పడింది.
'అన్నయ్య' సినిమా తర్వాత చిరంజీవి, రవితేజ కలిసి నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. కేఎస్ రవింద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన �
పెళ్ళి సందD’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు మొదటి సినిమాతోనే యూత్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. గతేడాది దసరాకు రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
ఫలితం ఎలా ఉన్న నాని మాత్రం వరుసగా సినిమాలను సెట్స్పైకి తీసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఈయన నటించిన 'అంటే సుందరానికీ' రిలీజై బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్గా మిగిలింది. ఈ సినిమాకు మొదటి షో నుండి పాజిటీవ్ టాక్
'ఖుషీ' అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్తో పోకిరి రికార్డు బ్రేక్ అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఖుషీ సినిమాకు ఇప్పటి వరకు నైజాంలో కోటీ, ఆంధ్రాలో 65లక్ష�
ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'అన్స్టాపబుల్-2' బాహుబలి ఎపిసోడ్ 'ఆహా'లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఎక్కడా చూసిన ఇదే ట్రెండింగ్లో ఉంది. అంతేకాకుండా సరికొత్త రికార్డులు కూడా క�
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయి హస్య నటుడిగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరినరేష్. గతేడాది 'నాంది'తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన నరేష్ ప్రస్తుతం అదే జోష్ను కంటిన్యూ చేస్తున్నాడ�
టాలీవుడ్లోని అగ్ర నిర్మాతల్లో దిల్రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ ప్రారంభించిన దిల్రాజు.. 'దిల్' సినిమాతో ప్రొడ్యూసర్గా మారి, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు రూపొందిస్తున్నాడు. అయితే �
ఇప్పుడున్న నటీనటులు కేవలం నటనకే పరిమితం అవ్వాలని అనుకోవట్లేదు. చాన్స్ వస్తే దర్శకులుగా, నిర్మాతలుగా పలు విభాగాల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అలా ఎందరో నటనను కొనసాగిస్తూనే ఇతర విభాగాల
ప్రభాస్ అభిమానులకు ఆహా సంస్థ గుడ్ న్యూస్ ప్రకటించింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న 'అన్స్టాపబుల్ సీజన్-2'కు ప్రభాస్ గెస్ట్గా రానున్న విషయం తెలిసిందే. దానికి 'బాహుబలి' ఎపిసోడ్ అని పేరు పెట్
అడివిశేష్కు ఈ ఏడాది బాగా కలిసివచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన 'మేజర్' బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించి, అడివిశేష్కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టింది. ఇక ఇదే జోష్తో ఇటీవలే రిలీజై�
మెగాస్టార్ చిరంజీవి తాజాగా చిత్ర పురి కాలనీలో నూతన గృహా సముదాయాన్ని ప్రారంభించాడు. లబ్దిదారులకు ఇంటిపత్రాలు, తాళాలను అందజేశాడు. అనంతరం మెగాస్టార్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్దిదారులకు శుభాక