ఇప్పటికే సంక్రాంతి పోరు జోరందుకుంది. ఓ వైపు వారసుడు, మరోవైపు వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డిలు పోటా పోటీగా సంక్రాంతి వేటకు సిద్ధమయ్యాయి. ఇక ఈ పోరులో అజిత్ తెగింపు చేరింది. కేవలం పోస్టర్లతోనే ఈ సినిమాప�
'విక్రమ్' సినిమాతో లోకేష్ పేరు దక్షిణాదిన మార్మోగిపోయింది. కమల్ హాసన్ వంటి సీనియర్ హీరోను పెట్టి రూ.400కోట్లు సాధించాడంటే మాములు విషయం కాదు. కేవలం తమిళంలోనే కాదు రిలీజైన అన్ని భాషల్లోనూ ఈ సినిమా బ్లాక�
'నాంది'తో నరేష్లోని కొత్త నటుడు బయటకు వచ్చాడు. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న అల్లరోడు.. నాంది సినిమాలో సీరియస్ పాత్ర పోషించి ప్రేక్షకులతో జైజైలు కొట్టించుకున్నాడు. అంతకు ముందు 'నేను', 'విశాఖ ఎక
'క్రాక్' వంటి భారీ హిట్టు తర్వాత వచ్చిన 'ఖిలాడీ' క్రాక్లో పావు వంతు కలెక్షన్లు కూడా సాధించలేకపోయింది. హిట్టు తర్వాత ఓ ఫ్లాపు సాధారణమే అనుకుంటే.. ఆ తర్వాత రవితేజ ఎంతో కష్టపడి చేసిన 'రామారావు' మొదటి రోజే ముస
ఇప్పటి వరకు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. కానీ నాగ్ అశ్విన్ ఈ సినిమాను సరికొత్త రీతిలో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నట్లు టాక్. పైగా ఈ సినిమాలో సింగీతం శ్రీని�
శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కరోనాకు ముందే ప్రారంభమైంది. కానీ పలు కారణాల వలన షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. గతకొన్ని నెలలుగా ఈ మూవీ నుండి ఎలాంటి అప్డేట్లు రాకపోవడంతో సినిమా ఆగిపోయి�
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అడుగడుగున అడ్డంకులే ఎదురవుతున్నాయి. రేండెళ్ల కిందట మొదలైన ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు.
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హిట్టు కొట్టి రెండేళ్లయింది. ఉప్పెన తర్వాత రిలీజైన రెండు సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ఉప్పెన వంద కోట్ల గ్రాస్ సాధిస్తే.. ఆ తర్వాత రిలీజైన రెండు సినిమాలు కలిపి కూడా 50కో�
టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరుమీదున్నాడు. తన థ్రిల్లర్ జానర్లో కంఫర్ట్గా సినిమాలు చేసుకుంటూ వరుసగా హిట్లు కొడుతున్నాడు. ఈ ఏడాది మేజర్తో పాన్ ఇండియా రేంజ్లో హిట్టు �
అల్లుఅర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అల్లు వారి కోడలు అంటే దానికి తగ్గట్లుగానే స్నేహ తన స్టార్ స్టేటస్ కొనసాగిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్గా ఉం�
సంక్రాంతి పోరుకు బాలయ్య సిద్ధమయ్యాడు. వీర సింహా రెడ్డి అంటూ గర్జిస్తున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
ప్రభాస్ అభిమానులే కాదు, సినీ ప్రముఖుల సైతం ఎంతో ఆత్రుతగాఎదురు చూస్తున్న సినిమా ప్రాజెక్ట్-K. పాన్ ఇండియా హీరోగా స్టార్ ఇమేజ్ దక్కించుకున్న ప్రభాస్తో.. పాన్ వరల్డ్ సినిమాను ప్లాన్ చేశాడు నాగ్ అశ్�
సీనియర్ నటుడు నరేష్ నాలుగోపెళ్లికి రెడీ అయ్యాడు. ప్రముఖ నటి పవిత్రతో గత కొంతకాలంగా నరేష్ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా నరేష్ సోషల్మీడియాలో పవిత్రను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్ల
‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో గ్లోబల్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, వెండితెరపై మహేష్ను ఎలా చూపిస్తాడో అని క్యూరియాసిటీ అందరిలోనూ మొదలైంది.
గ్లామర్ పాత్రలకు అతీతంగా, కేవలం నటనకు ప్రధాన్యమున్న పాత్రలు పోషిస్తూ తమిళనాట విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. సినిమాల్లోకి రావాలంటే రంగు ఏమాత్రం అడ్డు కాదని, నటించడం వస్తే చాలని నిరూపిం�