టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు దర్శకుడిగా సినిమాలు తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. గతేడాది ఈయన నటించిన ‘ఓరి దేవుడా’ రిలీజై ఘన విజయం సాధించింది.
చిత్రసీమలో కొందరు నాయికలు మూర్తీభవించిన ధైర్యానికి, నమ్మిన విలువల్ని ఆచరించే రాజీలేని తత్వానికి ప్రతీకలుగా కనిపిస్తారు. వారి దృష్టిలో జీవితమంటే నిత్యం గెలవాల్సిన యుద్ధం.
బాహుబలి రికార్డులు బద్దలు కొట్టిన పఠాన్ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది.
టాలీవుడ్లో కొన్ని కాంబోలకు మంచి పేరుంది. వాళ్ల కలయికలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో శ్రీనివాస్ అవసరాల-నాగశౌర్య కాంబినేషన్ ఒకట
పదేళ్ల క్రితం '3' అనే సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టింది ఐశ్వర్య రజినీకాంత్. కమర్షియల్గా ఈ సినిమా సేఫ్ కాలేకపోయినా.. ఐశ్వర్య దర్శకత్వ ప్రతిభకు ప్రశంసల వర్షం కురిసింది.
కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై తిరుగులేని విజయాలను సాధిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి 'సార్పట్ట పరంపర'. పా.రంజిత్ దర్శకత్వ వహించిన ఈ సినిమాలో ఆర్య ప్రధాన పాత్రలో నటించాడు. రెండేళ్ల క్�
తెర ముందు ముఖానికి రంగేసుకుని అందరినీ అలరించే నటీనటుల జీవితాల్లో రంగు తీసేస్తే ఎన్నో విషాదభరిత కథలుంటాయి. అందరిలో అనలేము కానీ, కొందరి జీవితాల్లో మాత్రం సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విషాదం దాగుంటుంది.
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ఫలితంతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ బిగెనింగ్ నుంచి కథా బలమున్న సినిమాలు చేస్తున్నా కమర్షియల్ హీరో స్టేటస్ను మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు.
వెంకటేష్ మాహా.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన దర్శకుడు. సోషల్ మీడియాలో లెక్కలేనన్ని పోస్ట్లు, న్యూస్ వెబ్సైట్లలో బోలెడన్ని వార్తలు.. ఇలా ఒక్క రోజులోనే వెంకటేష్ మాహా సంచలనం అయ్యాడు.
శర్వానంద్ కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శర్వానంద్ 35వ చిత్రమిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
మూడు రోజుల క్రితం ఏ.ఆర్ రెహమాన్ కొడుకు ఏ.ఆర్ అమీన్ ఓ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఏ.ఆర్ అమీన్ తన బృందంతో కలిసి కెమెరా ముందుకు ప్రదర్శన ఇస్తుండగా పైన వేళాడుతున్న షాండలియా ఒక్కసారిగా కిందపడిం�
శర్వానంద్ సినీ కెరీర్ ఒక అడుగు ముందుకు వేస్తుంటే, నాలుగు అడుగులు వెనక్కి పడుతుంది. ఒక హిట్టు పడిందని సంతోషించేలోపే నాలుగైదు ఫ్లాపులు వెనకాల వచ్చి చేరుతున్నాయి. కావాల్సినంత నటన, కష్టపడే తత్వం రెండూ ఉన్�
ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న NTR30 త్వరలోనే ప్రారంభంకానుంది. ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో నందమూరి ఫ్యాన్సే కా�
మాస్రాజా చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్లున్నాయి. అందులో ‘రావణాసుర’ ఒకటి. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై టైటిల్ పోస్టర్ నుండే ప్రేక్షకులలో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి.