Car Attempts To Run Over Toll Plaza Employee | టోల్ ప్లాజా సిబ్బందిని కారు ఢీకొట్టింది. ఆ తర్వాత డ్రైవర్ కారులో అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడి సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Nizambad : ఇందల్వాయి: ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్ పల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 44పై మంగళవారం సాయంత్రం నిజామాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక లారీ .. అదుపుతప్పి ముందున్న కారును వ
Garbage fire | పోచారం మున్సిపాలిటీ వార్డులలోని చెత్తను మున్సిపాలిటీ వాహనాల ద్వారా అవుటర్ రింగ్రోడ్డు టోల్ప్లాజా వద్ద గల కంకర మిషన్ గుంతలో డంప్ చేస్తున్నారు. అక్కడ చెత్త పేరుకపోవడంతో మున్సిపాలిటీ సిబ్బంది
Toll Plaza | మక్తల్ టేకులపల్లి శివారులోని జాతీయ రహదారిపై నిర్మించిన టోల్ప్లాజా పేరు మార్చి టేకులపల్లిగా నామకరణం చేయాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణకు గ్రామస్థులు వినతి పత్రాన్ని అందజేశారు.
Toll Fee | రహదారులపై టోల్ వసూలును మరింత సులభతరం చేయడంలో భాగంగా కేంద్రప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. టోల్ చార్జీలలో సగటున 50 శాతం వరకు రాయితీ కల్పించే అవకాశాన్ని ప�
Toll Plaza- Nitin Gadkari |పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల ద్వారా 2000 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకూ రూ.1.44 లక్షల కోట్ల టోల్ ఫీజు వసూలైంది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై టోల్ ప్లాజాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వాటి నిర్వాహకుల నిర్లక్ష్యంతోపాటు నిత్యం తలెత్తుతున్న సాంకేతిక సమస్యల వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని వ�
దసరా సెలవులు ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వచ్చే అన్ని ప్రధాన రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీ కారణంగా టోల్
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) సవరించిన టోల్ప్లాజా చార్జీలు నేటి నుంచి అమలుకానున్నాయని ఇందల్వాయి టోల్ప్లాజా మేనేజర్ జలపతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Cash Seized | ప్రకాశం జిల్లా పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh) లో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తుంది.
సంక్రాంతి పండుగకు నగర వాసులు పల్లెబాట పట్టడంతో హైదరాబాద్ - విజయవాడ హైవేపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా నుంచి విజయవాడ వరకు 65వ జాతీయ రహదా�
సంక్రాంతి పండుగ నేపథ్యంలో 65వ నంబర్ జాతీయ రహదారి రద్దీగా మారనున్నది. ఈ నెల 12 నుంచి 17 వరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు ఉమ్మడి జిల్లావాసులతోపాటు, ఏపీ ప్రజలు స�
ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఆగి ఉన్న కారును వెనుక నుంచి ఓ కంటైనర్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారుతోపాటు టోల్ ప్లాజా కౌంటర్ సైతం ధ్వంసమయ్యాయి. సీఐ కృష్ణ, ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం..