Panthangi | సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. దీంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఇక హైదరాబాద్లో ఉంటున్న ఆంధ్రులు తమ సొంతూళ్లకు వెళ్తుండటంతో 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింద�
లక్నో: పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు టోల్ గేట్ను ఢీకొట్టి దూసుకెళ్లాయి. దీంతో టోల్ బూత్ సిబ్బంది ఆ ట్రాక్టర్లను నిలువరించలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో ఈ సంఘటన జరిగి
పెరుగనున్న టోల్ ప్లాజా రుసుంతో వాహనదారులకు అవస్థలు తప్పవు. ఏప్రిల్ 1నుంచి టోల్ప్లాజాల వద్ద చెల్లించే రుసుం గతంలో ఉన్నదాని కంటే భారీగా పెరిగినట్లు అధికారులు తెలిపారు.
కడ్తాల్ : వాహనదారులు విధిగా రోడ్డు నిబంధనలను పాటించాలని షాద్నగర్ ట్రాఫిక్ ఎస్సై రఘుకుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని టోల్ప్లాజా వద్ద వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించా�
న్యూఢిల్లీ, మే 26: జాతీయ రహదారులపై టోల్ప్లాజాల దగ్గర వాహనాల రద్దీని పూర్తిగా తగ్గించడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఐఏ) బుధవారం పలు కీలక ఆదేశాలను జారీచేసింది. టోల్ గేట్ వద్ద ఒక వాహనం 10 స�
న్యూఢిల్లీ : జీపీఎస్ ఆధారిత వ్యవస్థ ద్వారా టోల్ వసూలు ప్రక్రియను వేగవంతం చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) నిర్ణయించింది. ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు కన్సల్ట�