టీటీడీ | తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లతో పాటు కల్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు రాబోయే నెల కోటా ప్రతి నెల 20వ తేదీ ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ వర్గాలు తెలిపాయి.
తిరుపతి, 2021 జూలై 23: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రేపు పుష్పయాగం నిర్వహించనున్నారు. ఇందుకోసం రేపు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్ప
తిరుపతి, జూలై: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. కరోనా కారణంగా ఈ కార్యక్రమాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. అ
తిరుపతి, జూలై: తిరుమలతిరుపతిదేవస్థానం పరిపాలన భవన సముదాయంలోని ఉద్యానవనాన్ని టీటీడీ ఈఓ డా.కెఎస్ జవహర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కల్ప వృక్షం చెట్టు నాటారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ మాట్లాడా
తిరుపతి, జూలై :తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల్లో రెండో రోజైన గురువారం స్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహ�
తిరుపతి 21 జూలై 2021: టీటీడీ లోని ఆలయాల్లో స్వామి వార్లకు ఉపయోగించిన పూలమాలలతో తయారు చేసే అగర బత్తుల అమ్మకాలు ఆగస్టు 15 వ తేదీ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారుల�
తిరుపతి, జూలై: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. కరోనావ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. ఈ ఉత
తిరుపతి, జూలై : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ముగిసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ఆలయంలో ఏకాంతంగా అభిషేక�
తిరుపతి,జూలై: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 25వ తేదీన పుష్పయాగ మహోత్సవం జరుగనున్నది. అందులోభాగంగా జూలై 24వ తేదీ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మేదినిపూజ, సేనాధిపత
జ్యేష్టాభిషేకం | రుపతిలోని గోవింద రాజస్వామి ఆలయంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం జరుగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఆషాడ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి తిరుపతిలోని
జస్టిస్ ఎన్వీ రమణ | మాతృభాష.. జాతి ఔన్నత్యానికి ప్రతీక అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. మధురమైన తెలుగు భాషను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు.
మలయప్ప స్వామి | తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్ల�
తిరుపతి, జూలై : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం యాగం జూలై 24వ తేదీ వరకు ఆన్లైన్ వర్చువల్ విధానంలో జరుగనున్నది. ఈ యాగంలో భక్తులు త