తిరుమల : తిరుపతి గోవిందరాజ స్వామి పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మే
SVBC trust | అమెరికాలోని బోస్టన్లో ఉంటున్న రవి ఐకా తరఫున వారి ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్ గురువారం ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.4.20 కోట్ల భారీ విరాళం అందించారు. ఈ మేరకు విరాళం చెక్కును తిరుమల శ్రీవ�
టీటీడీ | తిరుమలలో సంప్రదాయ భోజనంపై టీటీడీ వెనక్కి తగ్గింది. సంప్రదాయ భోజనంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసారు.
హైదరాబాద్ : జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన ఓర్సు తిరుపతి అనే వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తిరుపతికి హాస్పిటల్ ఖర్చు
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా | లోక్సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా తన రెండు రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఢిల్లీ నుంచి బయల్దేరి ఈ మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
తిరుమల : తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు శ్రీఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం �
టీటీడీ | తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లతో పాటు కల్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు రాబోయే నెల కోటా ప్రతి నెల 20వ తేదీ ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ వర్గాలు తెలిపాయి.
తిరుపతి, 2021 జూలై 23: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రేపు పుష్పయాగం నిర్వహించనున్నారు. ఇందుకోసం రేపు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్ప
తిరుపతి, జూలై: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. కరోనా కారణంగా ఈ కార్యక్రమాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. అ
తిరుపతి, జూలై: తిరుమలతిరుపతిదేవస్థానం పరిపాలన భవన సముదాయంలోని ఉద్యానవనాన్ని టీటీడీ ఈఓ డా.కెఎస్ జవహర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కల్ప వృక్షం చెట్టు నాటారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ మాట్లాడా
తిరుపతి, జూలై :తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల్లో రెండో రోజైన గురువారం స్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహ�
తిరుపతి 21 జూలై 2021: టీటీడీ లోని ఆలయాల్లో స్వామి వార్లకు ఉపయోగించిన పూలమాలలతో తయారు చేసే అగర బత్తుల అమ్మకాలు ఆగస్టు 15 వ తేదీ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారుల�
తిరుపతి, జూలై: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. కరోనావ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. ఈ ఉత