Amit shah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) ఆంధ్రప్రదేశ్ రానున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి 7.40 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు
న్యూఢిల్లీ: సదరన్ జోనల్ కౌన్సిల్ 29వ సమావేశం ఆదివారం తిరుపతిలో జరుగనున్నది. ఈ కౌన్సిల్లో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్
తిరుపతి : పెనుమూరు మండలంలోని కలిగిరికొండపై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రేపటి నుంచి బాలాలయ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. నవంబర్10వ తేదీ వర�
తిరుపతి: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో విశేషపూజహోమ మహోత్సవాలు జరుగుతున్నాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు జరగనున్నాయి. అందులో భాగంగా �
ప్రకృతి వ్యవసాయం | తిరుపతి : తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో తెలుగు రాష్ట్రాల రైతులకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం పై ఈనెల 30 31 తేదీల్లో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు సేవ్ స్వచ్ఛంద సంస
Tirumala | తిరుమల శ్రీవారిని తెలంగాణ ప్రోటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి గురువారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శనం సమయంలో ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డితో పాటు తమిళనాడు మంత్రి అంబిల్ మహేష్�
జగన్మోహనాకారుడు | శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చాడు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు | తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంపంగి ప్రాకారంలో వైఖానస ఆగమోక్తంగా బుధవారం సాయంత్రం అంక
బ్రహ్సోత్సవ దర్శనం | ఏపీలోని 13 జిల్లాల నుంచి సుమారు రోజుకు వెయ్యి మంది చొప్పున వెనుకబడిన వర్గాల భక్తులకు అక్టోబరు 7 నుంచి 14వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్సోత్సవ దర్శనం చేయించేందుకు టీటీడీ ఏర్పాట్లు చ�
ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం | అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.