అమరావతి : రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మహాపాదయాత్ర చేపట్టిన రాజధాని రైతులకుఈనెల 17న తిరుపతిలో బహిరంగ సభకు హైకోర్టు అనుమతినిచ్చింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6గంటల వరకు సభను నిర్వ�
తిరుపతి: తిరుపతిలో నిర్వహించదలిచిన అమరావతి రైతుల బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ముగింపు సభను ఇండోర్గా సభ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహి
అమరావతి : ఈ నెల 17న తిరుపతిలో నిర్వహించనున్న అమరావతి రైతుల బహిరంగ సభకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం(త�
పద్మావతి అమ్మవారికి సారె | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయం నుంచి సారె సమర్పించారు.
తిరుపతి : తిరుపతి ఆదివారం మధ్నాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏపీ 39 హెచ్ఏ 4003 అనే నంబర్ గల కారు చంద్రగిరి మండలం ఐతేపల్లి గ్రామం వద్ద వేగంగా వచ్చి డివైడర్�
తిరుపతి: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. కరోనా నిబంధనల నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. కార్యక్
IIT Tirupati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు పత్రికల్లో
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రేపటి (మంగళవారం)నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు ఏకాంతంగా జరుగనున్న వార్షిక కార్తిక బ్రహోత్సవాలను పురస్కరించుకుని లక్ష కుంకుమార్చన సేవను సోమవారం శాస్త�
తిరుపతి : హైదరాబాద్ సనత్ నగర్ లోని ఆర్ ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ అధినేత వెంకటేశ్ దంపతులు రూ కోటి 30 లక్షల విలువయ్యే అత్యాధునిక రూఫ్ సస్పెండెడ్ అల్ట్రా మోడరన్ డిజిటల్ ఎక్స్ రే యూనిట్ ను ఆదివారం టీటీడీ ఈవో, ఆ�
అమరావతి : ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావానికి గురైన ప్రాంతాల్లో కేంద్ర బృందం సభ్యులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన రెండో రోజు పర్యటనలో భాగంగా శనివారం తిరుపతిలో ఏపీఎస్పీడీసీఎల్ రోడ్డు, ఎ�
అమరావతి : వారం రోజుల క్రితం భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లిన ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలోని ప్రజలు తేరుకోకముందే మళ్లీ కుండపోత వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. అల్పపీడనం కారణంగా తిరుపతి, నెల్�