తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో స్వామివారి హోమాన్ని (రుద్రయాగం) సోమవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. నెల రోజుల పాటు జరుగుతున్నహోమ మహోత్సవాల్లో భాగంగా డిసెంబరు 2వ తేదీ వరకు 11 ర�
తిరుపతి : తిరుపతి కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కామాక్షి అమ్మవారి హోమం (చండీయాగం) ఆదివారం శాస్త్రోక్తంగా ముగిసింది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా కామాక్షి అమ్మవారి హోమం నిర్వహించారు. ఇం
తిరుమల : శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు తిరుమల, తిరుపతిలో భారీ వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస, అన్నప్రసాదాలు తదితర ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. శ
తిరుపతి : అల్పపీడనం కారణంగా గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలతో తిరుపతి నగరం జల సముద్రమైంది. కనుచూపు మేర వరద నీటితో తిరుపతి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వరద కారణంగా పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. మ�
తిరుమల : తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో 5 జలశయాలు నిండుకుండలా తలపిస్తున్నాయి. కురుస్తున్న వర్షంతో ఘాట
Union Home minister amit shah comments in SZC Meeing at tirupati | డ్రగ్స్ కట్టడికి ముఖ్యమంత్రులు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. ఆదివారం తిరుపతిలో అమిత్ షా అధ్యక్షతన
తిరుపతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. ఆదివారం తిరుపతిలో జరుగుతున్న దక్షిణాది ర
తిరుపతి : దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ల సమావేశంలో పాల్గొనేందుకు 13న సాయంత్రం విచ్చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. తన మూడురోజుల పర్యటనలో చివరి �
Amit shah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) ఆంధ్రప్రదేశ్ రానున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి 7.40 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు
న్యూఢిల్లీ: సదరన్ జోనల్ కౌన్సిల్ 29వ సమావేశం ఆదివారం తిరుపతిలో జరుగనున్నది. ఈ కౌన్సిల్లో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్
తిరుపతి : పెనుమూరు మండలంలోని కలిగిరికొండపై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రేపటి నుంచి బాలాలయ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. నవంబర్10వ తేదీ వర�
తిరుపతి: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో విశేషపూజహోమ మహోత్సవాలు జరుగుతున్నాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు జరగనున్నాయి. అందులో భాగంగా �