తిరుపతి: తిరుపతిలోని టిటిడికి చెందిన బర్డ్ ఆసుపత్రిలో ఓపీసేవల కోసం ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని ఆసుపత్రి ప్రత్యేకాధికారి డా.రాచపల్లి రెడ్డప్పరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో క�
తిరుమల : రెండో ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ 1న కురిసిన భారీ వర్షాల కారణంగా రెండో ఘాట్ (అప్ ఘాట్) కూలిపోయింద
తిరుపతి : ఉత్తరద్వార దర్శనం తిరుమలలో ఈ నెల13 నుంచి 22 వ తేదీ వరకు జరగనున్నది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కోసం జనవరి10వతేదీ ఉదయం 9 గంటలకు తిరుపతి లో సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తామని టీటీడీ
తిరుపతి : టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల, శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు పండుగ వాతావరణం కనిపించేలా పాఠశాల ప
తిరుపతి :తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి చెందిన శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బ్యాచ్ విద్యార్థులు వైద్య విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈ�
తిరుపతి: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలో మరో సాంకేతిక పరికరం అందుబాటులోకి వచ్చింది. టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ సహకారంతో పలమనేరుకు చెందిన పవన్ తయారుచేసిన రోబోను స్విమ్స్కు బహ�
అమరావతి : సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని, తప్పులు చేసి పాపాత్ములుగా మిగలవద్దని నారా భువనేశ్వరి అన్నారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ద్వారా తిరుపతిలో 48 మంది వరద బాధితులకు లక్ష చొ
Swarnamukhi river | ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం తిరుపతిలోని స్వర్ణముఖి నదిలో నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు.
తిరుపతి: ఏపీలో ఏకైక రాజధాని ఉండాలంటూ చేపట్టిన అమరావతి రైతుల ఆందోళనలకు వ్యతిరేకంగా శనివారం రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు మొదలయ్యాయి. దీంట్లో భాగంగా తిరుపతిలో భారీ బహిరంగ సభను �
అమరావతి : అమరావతి ఏకైక రాజధాని కోసం అమరావతి పరిరక్షణ సమితి రేపు( శుక్రవారం)మధ్యాహ్నం తిరుపతి సమీపంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. సభకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో గురువ
అమరావతి : రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మహాపాదయాత్ర చేపట్టిన రాజధాని రైతులకుఈనెల 17న తిరుపతిలో బహిరంగ సభకు హైకోర్టు అనుమతినిచ్చింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6గంటల వరకు సభను నిర్వ�
తిరుపతి: తిరుపతిలో నిర్వహించదలిచిన అమరావతి రైతుల బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ముగింపు సభను ఇండోర్గా సభ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహి
అమరావతి : ఈ నెల 17న తిరుపతిలో నిర్వహించనున్న అమరావతి రైతుల బహిరంగ సభకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం(త�