అమరావతి : సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని, తప్పులు చేసి పాపాత్ములుగా మిగలవద్దని నారా భువనేశ్వరి అన్నారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ద్వారా తిరుపతిలో 48 మంది వరద బాధితులకు లక్ష చొ
Swarnamukhi river | ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం తిరుపతిలోని స్వర్ణముఖి నదిలో నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు.
తిరుపతి: ఏపీలో ఏకైక రాజధాని ఉండాలంటూ చేపట్టిన అమరావతి రైతుల ఆందోళనలకు వ్యతిరేకంగా శనివారం రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు మొదలయ్యాయి. దీంట్లో భాగంగా తిరుపతిలో భారీ బహిరంగ సభను �
అమరావతి : అమరావతి ఏకైక రాజధాని కోసం అమరావతి పరిరక్షణ సమితి రేపు( శుక్రవారం)మధ్యాహ్నం తిరుపతి సమీపంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. సభకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో గురువ
అమరావతి : రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మహాపాదయాత్ర చేపట్టిన రాజధాని రైతులకుఈనెల 17న తిరుపతిలో బహిరంగ సభకు హైకోర్టు అనుమతినిచ్చింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6గంటల వరకు సభను నిర్వ�
తిరుపతి: తిరుపతిలో నిర్వహించదలిచిన అమరావతి రైతుల బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ముగింపు సభను ఇండోర్గా సభ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహి
అమరావతి : ఈ నెల 17న తిరుపతిలో నిర్వహించనున్న అమరావతి రైతుల బహిరంగ సభకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం(త�
పద్మావతి అమ్మవారికి సారె | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయం నుంచి సారె సమర్పించారు.
తిరుపతి : తిరుపతి ఆదివారం మధ్నాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏపీ 39 హెచ్ఏ 4003 అనే నంబర్ గల కారు చంద్రగిరి మండలం ఐతేపల్లి గ్రామం వద్ద వేగంగా వచ్చి డివైడర్�
తిరుపతి: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. కరోనా నిబంధనల నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. కార్యక్
IIT Tirupati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు పత్రికల్లో