తిరుపతి : నగరంలో ఓ వృద్ధాశ్రమాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సమయంలో వృద్ధాశ్రమానికి చేరుకొని.. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా వృద్ధులకు స్వ�
తిరుపతి : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పల�
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మంగళవారం నుంచి ఆఫ్లైన్లో భ
అమరావతి: నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ & హెల్త్కేర్ ప్రొవైడర్స్(ఎన్ఏబీహెచ్) హాస్పిటల్ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్ కింద శ్రీవెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)కు గుర్త�
తిరుపతి: సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రకియ ప్రారంభిస్తామని టీటీడీ చైర్మెన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ కారణంగా ఉద్యోగులు, భక్తుల ఆరోగ్య భద్�
PANCHAGAVYA PRODUCTS READY FOR INAUGURATION ON JAN 27 | కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయర్వేద సంస్థ సహకారంతో టీటీడీ తయారు చేసిన 15 రకాలు పంచగవ్య గృహ ఉత్పత్తులను ఈ నెల 27న ప్రారంభిస్తున్నట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం సోమవారం
తిరుపతి: సోషల్ మీడియా వేదికగా డిజిటల్ పోస్టర్ల ద్వారా వివిధ సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు కేసులను పరిష్కరించడంలో ఉత్తమ పనితీరు కనబరిచిన తిరుపతి అర్బన్ పోలీస్ సైబర్ విభాగానికి చెందిన సీఐ
తిరుపతి: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ప్రతి ఏడాది కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ గా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమే�
తిరుపతి : హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణికులతో బయలుదేరిన స్పైస్జెట్ విమానం శంషాబాద్ ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. తిరుపతి విమానశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా అక్కడి ఎయిర్పోర్ట
హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): తిరుపతిలో శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలను నిర్వహిస్తున్న సినీనటుడు మంచు మోహన్బాబు మరో కీలక ప్రకటన చేశారు. ‘మోహన్బాబు యూనివర్సిటీ(ఎంబీయూ)’ని ప్రారంభిస్తున్నట్ట�