ఖమ్మం ఫొటోగ్రాఫర్;ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఏపీలోని తిరుపతి ప్రాంతంలో పెరిగే ‘పుంగనూరు జాతి ఆవు దూడ’. ఈ జాతి ఆవులను అక్కడి ప్రజలు పవిత్రంగా భావిస్తారు. వీటి పాలను ఆలయాల్లో అభిషేకాలకు వినియోగిస్తారు. ఖమ
తిరుపతి : సీఎం జగన్ ఆకాంక్షలకు అనుగుణంగా సిమ్స్ను రాష్ట్రంలోనే అత్యుత్తమ వైద్య సంస్థగా అభివృద్ధి చేస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. స్విమ్స్ ప్రాంగణంలోని ప�
అంకిత్ నాయుడు, శివ బలరామ్, తిరుపతి, రిషి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘నో రామ..రావణ్స్ ఓన్లీ’.డైరెక్టర్స్ కట్ సినిమా పతాకంపై వీరబ్రహ్మం నక్కా స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్�
Summer specials trains | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. వేసవి సందర్భంగా వివిధ ప్రాంతాలకు 574 ప్రత్యేక రైళ్లు (Summer specials trains) నడుపుతున్నట్లు ప్రకటించింది. ఇవి ఈ నెలాఖరు నుంచి జూన్ వరకు అందుబాటులో ఉంటాయని తెలి�
Tirupati | ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలోని (Tirupati) రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. మచిలీపట్నం ఎక్స్ప్రెస్ (Machilipatnam express) రైలు.. యార్డులో నుంచి ప్లాట్ఫామ్ పైకి వస్తుండగా పట్టాలు తప్పింది.
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 18న సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ స్టేషన్లో 18న స