తిరుపతి : కల్యాణమస్తుతో పాటు శ్రీనివాస కల్యాణాలు నిర్వహించేందుకు టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ కార్య నిర్వాహక మండలి తీర్మానించింది. శ్రీవారి ట్రస్ట్ ద్వారా దేవాదాయశాఖ నేతృత్వంలో రాష్ట్రంలో 1,072 ఆలయ�
హైదరాబాద్ : సీపీఐ నేత నారాయణ ఇంట విషాదం అలుముకున్నది. ఆయన సతీమణి వసుమతిదేవి (65) కన్నుమూశారు. కొంతకాలం ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. రేపు నగర�
Tirupati | ఆంధ్రప్రదేశ్లో స్వల్పంగా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.10 గంటల సమయంలో తిరుపతిలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయిందని
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను మార్చి 21 నుంచి విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన టికెట్ల ఆన్లైన్ కోటా
తిరుపతి: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా నిబంధనల నేపథ్యంలో వాహన సేవ ఆలయంలో ఏకాంతంగా ని�