హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను మార్చి 21 నుంచి విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన టికెట్ల ఆన్లైన్ కోటా
తిరుపతి: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా నిబంధనల నేపథ్యంలో వాహన సేవ ఆలయంలో ఏకాంతంగా ని�
తిరుపతి : నగరంలో ఓ వృద్ధాశ్రమాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సమయంలో వృద్ధాశ్రమానికి చేరుకొని.. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా వృద్ధులకు స్వ�
తిరుపతి : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పల�
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మంగళవారం నుంచి ఆఫ్లైన్లో భ