తిరుపతి : హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణికులతో బయలుదేరిన స్పైస్జెట్ విమానం శంషాబాద్ ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. తిరుపతి విమానశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా అక్కడి ఎయిర్పోర్టు ఏటీసీ అధికారులు ల్యాండింగ్కు అనుమతి నిరాకరించడంతో తిరిగి హైదరాబాద్కు వచ్చి ల్యాండ్ అయ్యింది .