Shamshabad Airport | హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరోసారి బెదిరింపులు కలకలం సృష్టించాయి. లండన్ నుంచి హైదరాబాద్కు వచ్చే బ్రిటీష్ ఎయిర్లైన్స్ విమానంలో బాంబు పెట్టినట్లుగా బెదిరింపు మెయిల్ వచ్చింది.
Hyderabad | హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కస్టమర్ సపోర్ట్ సెంటర్ మెయిల్కు ఆగంతకుడు బాంబు బెదిరింపు మెయిల్ చేశాడు
వాతావరణం అనుకూలించకపోవడంతో మంగళవారం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ ఎయిర్పోర్టుకు వెళ్లాల్సిన 5 ఇండిగో విమానాలు, 2 ఎయిర్ఇండియా విమానాలను రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.
Flights Cancel | శంషాబాద్ (Shamshabad) లోని అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) లో ఇవాళ (మంగళవారం) మొత్తం 13 విమానాలు (13 flights) రద్దయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయి�
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) నిర్వహణ సంక్షోభం వరుసగా ఎనిమిదో రోజూ కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి (Flights Cancelled). విమాన సర్వీసుల క్యాన్సిలవడంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్
శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) మరోసారి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానాలు టేకాఫ్ అయిన 10 నిమిషాల్లో బాంబు పేలుస్తామని అందులో హ
దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో (IndiGo) సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజూ విమానాల రద్దయ్యాయి. సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో 112 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఇందులో హైదరాబాద్కు రావాల్సిన 58 సర్వీసులు
శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) వచ్చే విమానాలకు బాంబు బెదిరింపుల (Bomb Threat) పరంపర కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం హైదరాబాద్కు వస్తున్న రెండు విమానాలకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో మూడ
Shamshabad Airport | ఇండిగో విమానాల్లో సాంకేతికలోపం తలెత్తింది. దీనికారణంగా హైదరాబాద్లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
బహ్రెయిన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న జీఎఫ్-274 విమానంలో బాంబు ఉన్నట్టు కస్టమర్ ఐడీ పేరుతో వచ్చిన బెదిరింపు మెయిల్ అధికారుల్లో కలకలంరేపింది.
RGIA | శంషాబాద్ ఎయిర్పోర్టులో డీఆర్ఐ అధికారులు ఇవాళ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద రూ. 1.55 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.