RGIA | శంషాబాద్ ఎయిర్పోర్టులో డీఆర్ఐ అధికారులు ఇవాళ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద రూ. 1.55 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 57వ సారి ఢిల్లీకి వెళ్లారు. శనివారం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లిన ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి మీడియాకు ఫొటో విడుదల చేశారు. అధిష్ఠానం వద్ద ఆశీస్
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కార్గో విమానాల్లో ఒకటైన ఆంటోనోవ్ ఏఎన్-124 రుస్లాన్ కార్గో విమానం గురువారం ఉదయం శ్రీలంక దేశంలోని బండారినాయకే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరు
iPhones | శంషాబాద్ ఎయిర్పోర్టులో మంగళవారం రాత్రి సీఐఎస్ఎఫ్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అబుదాబి నుంచి వచ్చిన ఓ ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ. 3 కోట్ల విలువ చేసే ఐఫోన్లు, �
శంషాబాద్ ఎయిర్పోర్టులో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. ఎయిర్పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లండన్ నుంచి శంషాబాద్(హైదరాబాద్) ఎయిర్పోర్టుకు వస్తున్న బ్రిటిష్ ఎయిర్లైన్స్(బీఏ-277) వ�
Flights Cancelled | శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు అయ్యాయి. శంషాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, రాజమండ్రికి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్ర�
Gold | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. కువైట్ నుంచి షార్జా మీదుగా హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 7 బంగారు కడ్డీలు బయటపడ్డాయి.
శంషాబాద్ విమానశ్రయానికి బాంబు బెదిరింపు (Shamshabad Airport) వచ్చింది. ఎయిర్పోర్టులో బాంబు ఉందంటూ దుండగులు ఈ-మెయిల్ పంపించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.
భారీ వర్షం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో వాతావరణం అనుకులించకపోవడంతో పలు విమానాలను విజయవాడ ఎయిర్పోర్టుకు మళ్లించనున్నట్టు జీఎంఆర్ ఎయిర్పోర్టు ప్రతినిధులు శుక్రవారం తెలిపారు.
హైదరాబాద్లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీని ప్రభావం విమానా ప్రయాణాలపై పడుతున్నది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన విమానానికి (Indigo Flight) హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్పోర్టులో విమానం లాండ్ అవుతుండగా ఒక పక్షి దానికి తగిలింది.
శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.14 కోట్ల విలువైన గంజాయిని ఎయిర్పోర్టు భద్రత అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికుడి వద్ద 13.9 కిలోల గంజాయిని స్వాధీనం చే�