సాంకేతికలోపం కారణంగా అలయన్స్ ఎయిర్లైన్స్ విమానం రన్వేపై నిలిచిన ఘటన ఆదివారం జరిగింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 8 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి తిరుపతి వెళ్తున్న విమానం రన్వే
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఇప్పటికే డాక్టర్ నమ్రతతో పాటు 12మందిని పోలీసులు అరెస్ట్ చేయగా సోమవారం డాక్టర్ విద్యుల్లత ను శంషాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. తనపై కేసు ఉన్నప్పటికీ విదేశాలకు వెళ్�
Ganja | శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి భారీ స్థాయిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మహిళా బ్యాంకాక్ నుంచి వయా దుబాయి మీదుగా హైదరాబాద్ నగరానికి గ�
Ganja Seized | శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. రూ.40కోట్ల విలువ చేసే హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి ఈ గంజా�
శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ కారులో మంటలు చెలరేగాయి. ఎయిర్పోర్టు అవుట్పోస్టు సీఐ బాలరాజు వివరాల ప్రకారం.. శంషాబాద్ ఎయిర్పోర్టులోకి ఆదివారం ఉదయం కారు రాగా, ఒక్కసారిగా అందులో మంటలు రావడంతో గమనిం�
విధులు ముగించుకొని ఆటోలో ఇంటికి వెళ్తున్న ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన హౌస్ కీపింగ్ సిబ్బంది రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. ఇందులో ఒకరు మృతి చెందగా.. మరో 12 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు.
హైదరాబాద్లో దిగాల్సిన ఇండిగో విమానాన్ని ఎయిర్ ట్రాఫిక్ కారణంగా (Air Traffic) విజయవాడకు మళ్లించారు. గంటా 20 నిమిషాల్లో గమ్యాస్థానికి చేరుకోవాల్సిన విమానం మూడు గంటలు ఆల్యంగా వచ్చింది.
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని (Padi Kaushik Reddy) పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్కి తరలించారు.
ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వెంటనే ఆ విమానం వెనక్కి మళ్లింది. స్పైస్జెట్కు (Spicejet) చెందిన విమానం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నది.
Konatham Dileep | నిర్మల్ జిల్లాలో నమోదైన ఓ కేసు విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి కొణతం దిలీప్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అమెరికాలోని వర్జీనియాలో తన తండ్రి జ్ఞాపకాల పుస్తక ఆవిష్కరణ కార్యక్�