హైదరాబాద్లో దిగాల్సిన ఇండిగో విమానాన్ని ఎయిర్ ట్రాఫిక్ కారణంగా (Air Traffic) విజయవాడకు మళ్లించారు. గంటా 20 నిమిషాల్లో గమ్యాస్థానికి చేరుకోవాల్సిన విమానం మూడు గంటలు ఆల్యంగా వచ్చింది.
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని (Padi Kaushik Reddy) పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్కి తరలించారు.
ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వెంటనే ఆ విమానం వెనక్కి మళ్లింది. స్పైస్జెట్కు (Spicejet) చెందిన విమానం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నది.
Konatham Dileep | నిర్మల్ జిల్లాలో నమోదైన ఓ కేసు విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి కొణతం దిలీప్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అమెరికాలోని వర్జీనియాలో తన తండ్రి జ్ఞాపకాల పుస్తక ఆవిష్కరణ కార్యక్�
ఓ బెదిరింపు కాల్ (Bomb Threat) శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం సృష్టించింది. కోల్కతా నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలోని బాత్రూంలో బాంబు పేల్చివ
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఈనేపథ్యంలో హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జా
శంషాబాద్ విమానాశ్రయానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ఉదయం 9:56 గంటలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఎయిర్పోర్ట్ అధికారులకు ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసు�
పాకిస్థాన్ దుశ్చర్యల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలకమైన ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచారు. గచ్చిబౌలి స్టేడియం వేదికగా శనివారం నుంచి ప్రపంచ అందాల పోటీలు ప్రారంభం కానున్నాయి. వివిధ దేశాల ను�
Hyderabad | ఒక పక్క ప్రపంచ అందాల పోటీలు.. మరో పక్క భారత్-పాక్ల మధ్య యుద్ధవాతావరణం.. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీసులు కమిషనరేట్ పరిధిలో భద్రతను మరింత కట్టుదిట్ట�