ఓ బెదిరింపు కాల్ (Bomb Threat) శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం సృష్టించింది. కోల్కతా నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలోని బాత్రూంలో బాంబు పేల్చివ
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఈనేపథ్యంలో హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జా
శంషాబాద్ విమానాశ్రయానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ఉదయం 9:56 గంటలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఎయిర్పోర్ట్ అధికారులకు ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసు�
పాకిస్థాన్ దుశ్చర్యల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలకమైన ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచారు. గచ్చిబౌలి స్టేడియం వేదికగా శనివారం నుంచి ప్రపంచ అందాల పోటీలు ప్రారంభం కానున్నాయి. వివిధ దేశాల ను�
Hyderabad | ఒక పక్క ప్రపంచ అందాల పోటీలు.. మరో పక్క భారత్-పాక్ల మధ్య యుద్ధవాతావరణం.. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీసులు కమిషనరేట్ పరిధిలో భద్రతను మరింత కట్టుదిట్ట�
Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగరాం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 3.5 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బోధన్ మాజీ ఎమ్మె ల్యే షకీల్ను ఓ పాత కేసులో పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. తల్లి అంత్యక్రియల్లో పా ల్గొనేందుకు షకీల్ వస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీస
AC Bus Services | శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం 4 కొత్త ఏసీ బస్సు సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కూకట్పల్లి డిప్యూటీ రీజినల్ మేనేజర్ అపర్ణ కళ్యాణి తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 40వసారి ఢిల్లీకి వెళ్లారు. సోమవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డితోకలిసి సీఎం ఢిల్లీ వెళ్లారు.
శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వేలో ప్రతిష్ఠాత్మక గౌరవం లభించింది.