Shamshabad airport | హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేయడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతికి వెళ్లాల్సిన విమానాన్ని చివరి నిమిషంలో సాంక�
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానం సాంకేతిక లోపంతో రద్దయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మి(48)ని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్లోని సర్వే నం. 170/3, 170/4, 170/4/ఏకు స
ఆర్జీఐఏ ఠాణాకు చెందిన కానిస్టేబుల్, హోంగార్డులు డ్యూటీ ఫ్రీ మద్యం విక్రయిస్తుండగా, సమాచారం అందుకున్న శంషాబాద్ డీటీఎఫ్ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న బ్యాటరీ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రాంగణంలోని అమర్ రాజా బ్యాటరీ కంపెనీ నిర్మాణం క�
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. చెన్నై నుంచి పుణె వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం శనివారం ఉదయం శంషాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.
హైదరాబాద్ విమానాశ్రయానికి మరో అవార్డు వరించింది. శంషాబాద్ ఎయిర్కార్గోకు ‘టైం క్రిటికల్ లాజిస్టిక్స్ సొల్యుషన్ ప్రొవైడర్ ఆఫ్ ది ఈయర్ విభాగంలో ప్రతిష్ఠాత్మక గోల్టెన్ అవార్డు లభించింది.
బ్యాంకాక్ నుంచి పాములు తరలిస్తున్న ఇద్దరు మహిళలను శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం.. బ్యాంకాక్ నుంచ�
విమానంలో సిగరెట్ తాగిన ప్రయాణికుడిని ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది ఆదుపులోకి తీసుకున్న ఘటన సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగింది. సోమవారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి అబిదాబి వెళ�