షూలో దాచి తీసుకొస్తున్న రూ.కోటి విలువైన బంగారాన్ని ఆదివారం శంషాబాద్ ఎయిర్పోర్టులో డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఈకే-528 నంబర్ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడు శంషాబాద్లో దిగగాన
Gold | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ మొత్తంలో బంగారం పట్టుబడ్డది. సుమారు 1.4 కిలోల బంగారాన్ని (Gold) శంషాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుందని డీఆర్ఐ (డైరెక్టర
ఏండ్ల నుంచి రెండు రాష్ర్టాల్లో ఒకే నంబర్తో ఓ వ్యక్తి క్యాబ్ను నడిపిస్తున్నాడు. కొందరు క్యాబ్ డ్రైవర్లు అతడిని గుర్తించి.. పట్టుకున్నారు. స్థానిక క్యాబ్ డ్రైవర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ 26టీఈ 4974తో
Jishnudev Verma | తెలంగాణ గవర్నర్గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఆయన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించనున్నారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad) నుంచి విమానాలు యథావిధిగా నడుస్తున్నాయి. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం మైక్రోసాఫ్ట్ విండోస్ పనిచేయకపోవడంతో విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది.
Microsoft Outage | ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. దాని ప్రభావం శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్పై సైతం పడింది. ఎయిర్పోర్ట్�
మెట్రో రైలు రెండో దశలో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులోని కారిడార్లను అనుసంధానిస్తున్న మార్గాలు జాత
శంషాబాద్లో చిరుతపులి (Leopard) సంచారం మరోసారి కలకలం సృష్టిస్తున్నది. గతంలో విమానాశ్రయం వద్ద ఓ చిరుతపులిని పట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా శంషాబాద్ మండలంలోని ఘాన్సిమియాగూడలో చిరుత కనిపించింది.
మలేషియా ఎయిర్లైన్స్ విమానానికి ముప్పు తప్పింది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బుధవారం రాత్రి 12.15 నిమిషాలకు 130 మంది ప్రయాణికులతో టేకాఫ్ అయిన 15 నిమిషాలకు విమానం కుడివైపున ఇంజిన్లో మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం మలేషియా ఎయిర్లైన్స్కు (Malaysia Airlines) చెందిన విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్నది. విమానాశ్రయ�
కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని పలు స్కూళ్లకు ఈమెయిల్ ద్వారా వచ్చిన బాంబు బెదిరింపులు తీవ్ర అలజడిని రేపాయి. గుర్తుతెలియని దుండగులు మరోసారి అదే పనిచేశారు.