Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొద్దిసేటికే శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ సాంకేతిక సమస్య కారణంగా ర
ప్రపంచంలోనే అత్యంత సౌకర్యవంతమైన, సురక్షితమైన విమానయాన సేవలను అందించే విమానాశ్రయాల్లో శంషాబాద్ ఎయిర్పోర్టు నిలిచింది. ప్రయాణికుల సంఖ్య, సిబ్బంది పనితీరు, ఆహ్లాదకరమైన వాతావరణం, పరిశుభ్రమైన పరిసరాలను �
రెండో దశ మెట్రో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు సవాళ్లు ఎదురవుతున్నాయి. నిత్యం ట్రాఫిక్తో నిండి ఉండే నగరంలో మెట్రో కారిడార్ల నిర్మాణం అధికారులకు ఒక పరీక్షగా మారింది.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ మరో రికార్డును సృష్టించింది. జనవరి 30న ఒకేరోజు 536 విమానాలు రాకపోకలు సాగించాయి. ఒకేరోజు ఇన్ని విమాన సర్వీసులు రాకపోకలు సాగించడం ఇదే తొలిసారని జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస�
RGIA | శంషాబాద్ ఎయిర్పోర్టుకు బెదిరింపు మెయిల్స్ పంపుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని బెంగళూరుకు చెందిన వైభవ్ తివారీగా గుర్తించారు.
RGIA | శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్పోర్టు అప్రోచ్ రోడ్డు పొడవునా గంటకు 80 కిలోమీటర్ల వేగ పరిమితి నిర్ణయించారు. ఈ నిబంధనను ఫిబ్రవరి 7వ తేదీ నుంచి అ�
హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీలో అరుదైన రికార్డును సాధించింది. ఇటీవల ఈ ఎయిర్పోర్ట్ నుంచి దేశీయ, అంతర్జాతీయ టెర్మినళ్ల నుంచి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుం
దట్టమైన పొగమంచు కారణంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన, ఇక్కడికి రావావాల్సిన తొమ్మిది విమాన సర్వీసులను బుధవారం ఉదయం అధికారులు రద్దు చేశారు. దట్టమైన పొంగమంచు కమ్ముకోవడంతో కనీసం 200 మీ
Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న డైమండ్స్ను స్వాధీనం చేసుకున్నారు. దుబాయికి వెళ్తున్న ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.6కోట్ల విలువైన వజ్రాలు, రాళ్లు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున�
శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం 8 గంటలకు కలకత్తాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.