శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 35 కిలోల బంగారు, 40 కిలోల వెండి ఆభరణాలను ఓమిని కారులో హైదరాబాద్ నగరానికి తరలిస్తుండగా
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో తీవ్ర కలకలం రేపిన చిరుత ఎట్టకేలకు చికింది. నాలుగు రోజుల క్రితం ఎయిర్పోర్టు రన్వేపై చిరుత కనిపించిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిరుత కదలికలు సీసీ కెమ�
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎట్టకేలకు చిరుతపులి (Airport Leopard) బోనులో చిక్కింది. చిరుతను పట్టుకోవడానికి అటవీ అధికారులు ఐదురోజుల పాటు శ్రమించాల్సి వచ్చింది.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో సంచరిస్తున్న చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఒకే ప్రాంతంలో చిరుత తిరుగాడుతున్న�
శంషాబాద్ ఎయిర్పోర్టులో చిరుత సంచారం కలకలం రేపింది. విమానాశ్రయం ప్రహరీ లోపలి భాగంలో ఆదివారం తెల్లవారుజామున చిరుత కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ (Former MLA Shakeel) కుమారుడు రాహిల్ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం దుబాయ్ నుంచి తిరిగివస్తున్న ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
RGIA | శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో శనివారం ఉదయం నుంచి ప్రయాణికులు పడిగాపులు కాస్త�
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొద్దిసేటికే శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ సాంకేతిక సమస్య కారణంగా ర
ప్రపంచంలోనే అత్యంత సౌకర్యవంతమైన, సురక్షితమైన విమానయాన సేవలను అందించే విమానాశ్రయాల్లో శంషాబాద్ ఎయిర్పోర్టు నిలిచింది. ప్రయాణికుల సంఖ్య, సిబ్బంది పనితీరు, ఆహ్లాదకరమైన వాతావరణం, పరిశుభ్రమైన పరిసరాలను �