శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం రూ.2.9 కోట్ల విలువైన కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళ దట్టమైన పొగమంచు కమ్మేస్తున్నది. చలి తీవ్రత పెరుగుతున్నది. వాతావరణంలో మార్పులు, శీతల గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.
విదేశీ తరహా ఆధునిక టెక్నాలజీ వినియోగంలో శంషాబాద్ ఎయిర్పోర్టు ముందు వరుసలో నిలిచింది. ఇప్పటికే అత్యున్నత ప్రమాణాలతో విమానయాన సేవలు అందిస్తున్న జీఎంఆర్ శంషాబాద్ ఎయిర్పోర్టు తాజాగా టెక్నాలజీ ఆధారి
శంషాబాద్ విమానా శ్రయం వద్ద గరిష్ఠ వేగ పరిమితిని గంటకు 60 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్లకు పెంచుతున్నట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి గోండియాకు విమాన సేవలు ప్రారంభించింది ఇండిగో సంస్థ. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉదయం 10.35 గంటలకు బయలుదేరిన 6ఈ7534 విమాన సర్వీసు గోండియాకు మధ్యాహ్నాం 12.35 గంటలకు చేరుకున్నది.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి దిల్లీ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం చివరి నిమిషంలో రద్దయ్యింది. విమానం టేకాఫ్ అవ్వడానికి కొద్ది నిమిషాల ముందు సిబ్బంది సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో ఉన్నఫళంగా వ
రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఎయిర్పోర్ట్ సమీపంలో పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. తెలంగాణ (Telangana) బిడ్డల ప్రాణాలు బలితీసుకున్న కాంగ్రెస్ నాయకులకు స్వాగతమంటూ వాటిలో పేర్కొన్నారు.
Hyderabad Airport | దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల్లో ఒకటిగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ప్రయాణికుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని చేపట్టిన మొదటి �
Shamshabad Airport | పర్యాటకుల కోసం మాల్దీవులకు ఇండిగో విమాన సర్వీసులను పున:ప్రారంభించినట్లు జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం తెలిపింది.
ఏపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కుమార్తె శ్రీవాణిని పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ వెళ్తున్న ఆమెను శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని, ఆర�