ఏపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కుమార్తె శ్రీవాణిని పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ వెళ్తున్న ఆమెను శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని, ఆర�
శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారంతోపాటు సిగరెట్ స్టిక్స్ను కస్టమ్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. బహ్రెయిన్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా మలద్వారం వద్ద దాచుకొన�
హైదరాబాద్ కస్టమ్స్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సీజ్ చేసిన రూ.468.02 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.40 లక్షల విలువైన విదేశీ సిగరెట్లను మంగళవారం ధ్వంసం చేశారు.
హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే ఎయిర్ఇండియా విమానాన్ని హైజాక్ చేస్తున్నట్టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ భద్రతా అధికారులకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధ
శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.2.19 కోట్ల విలువైన బంగారాన్ని గురువారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఐదుగురు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయగా, సీట్ల కింద, దు
Gold Seized | పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్లోని రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి దాదాపు రెండుకిలోలకుపైగ
శంషాబాద్లోని అంతర్జాతీయ ఎయిర్పోర్టు విమానసేవల్లో దూసుకుపోతున్నది. నాణ్యత, పరిశుభ్రత, మెరుగైన సేవలను ఆడిట్ చేసిన అంతర్జాతీయ రేటింగ్ స్కై ట్రాక్స్ 4 స్టార్ రేటింగ్ను ఇచ్చింది. ఈ సందర్భంగా సీఈవో ప్�
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం.. దుబాయ్ నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్ (హైదరాబాద్) ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడిపై అ�
శంషాబాద్ (Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయానికి (Airport) బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టామని, అది రాత్రి 7 గంటలకు పేలుతుందంటూ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్కు మెయిల్ (E-Mail) చేశాడు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులతో రద్దీగా మారింది. దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రయాణికుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా విద్యార్థులు, ఇతరులు విదేశాలకు వె
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులతో రద్దీగా మారింది. దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రయాణికుల తాకిడి పెరిగింది.