శంషాబాద్లోని జీఎంఆర్ అంతర్జాతీయ విమనాశ్రయంలో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ సదుపాయాన్ని విమానాశ్రయంలోని ఎంట్రీ గేట్-9 సమీపంలో కల్పించామని సంస్థ స
శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు ఆదివారం ఓ ప్రయాణికురాలి నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఆదివారం ఎమిరేడ్స్ 524 విమా
శంషాబాద్ ఎయిర్పోర్టు (Shamshabad airport) రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం అతివేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి డివైడర్ను (Divider) ఢీకొట్టి పల్టీలుకొట్టింది (Car accident). అయితే సమయానికి ఎయిర్ బెలూన్లు (
ఎయిర్పోర్టు మెట్రో కారిడార్లో అత్యంత కీలకమైన మెట్రో డిపో ఏర్పాటుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఐటీ కారిడార్లోని రాయదుర్గం నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ విమానాశ్రయం ప్యాసింజర్ టర్�
మలద్వారంలో దాచుకొని అక్రమం గా తరలిస్తున్న బంగారాన్ని ఎయిర్ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులు గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. గురువారం ఉదయం మస్కట్ విమానం దిగిన ఒక ప్రయాణికుడిని అను�
శంషాబాద్ ఎయిర్పోర్టులో బ్యాటరీ రూపంలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అధికారులు బుధవారం పట్టుకున్నారు. అతడి నుంచి రూ.1.81 కోట్ల విలువ చేసే 2.915 కిలో గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికా�
Hyderabad | శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి సుమారు రూ.1.81 కోట్ల విలువ చేసే 2.91 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రయాణికుడు జీఎఫ్ 274(గల్ఫ్ ఎయిర్లైన్స్) విమానంలో రియాద్ నుంచి బ్రహెయిన్ మీదుగా శంషాబాద్ �
ఐటీ కారిడార్..శంషాబాద్ ఎయిర్పోర్టు..నగర శివారులో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు. ఈ రెండింటి మధ్య వారధిగా ఉన్న ఔటర్ రింగు రోడ్డు ఇప్పటికే అత్యంత కీలకమైన రోడ్డు మార్గంగా నిలిచింది. ఓఆర్�
Heroin | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళా ప్రయాణికురాలి వద్ద 5.9 కిలోల హెరాయిన్ను గుర్తించి, సీజ్ చేశారు.
నగరంలోని పలు ప్రాంతాల నుంచి శంషాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వరకు నడిచే పుష్పక్ బస్సుల్లో నెలవారీ బస్పాస్ చార్జీలు రూ.1,000 తగ్గిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. అంటే ప�