తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని చెప్పారు. గత ఏడేండ్లుగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు
Shamshabad airport | శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద అధికారులు 827 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Flights divert | నగర శివారు ప్రాంతాల్లో భారీగా పొగమంచు పేరుకుపోయింది. శంషాబాద్ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. దీంతో విమానరాకపోకలకు అంతరాయం కలిగింది. రాజీవ్గాంధీ విమానాశ్రయానికి వచ్చిన పలు
President Draupadi murmu | శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి చేరుకున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత వాయుసేన విమానంలో శంషాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై
Shamshabad | శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి పెద్దమొత్తంలో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రయాణికుని
తెలంగాణ కోసమే రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టిన యూనిట్-1 ఆలస్యానికి కారణాలు ఏమిటని లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు వెంకటేశ్ నేతకాని, మాలోత్ కవిత, జీ రంజిత్రెడ్డి ప్రశ్నించారు.
shamshabad airport | శంషాబాద్ ఎయిర్పోర్టులో శనివారం మధ్యాహ్నం భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద భారీగా బంగారం గుర్తించారు కస్టమ్స్ అధికారులు. రూ. 1.38 కోట్ల
హైదరాబాద్ ఓ పవర్ ఐల్యాండ్. చరిత్ర చెబుతున్న సత్యమిది. దేశంలోని ఎన్నో నగరాల కంటే ముందుగా మన సిటీకి విద్యుత్ వచ్చింది. అన్ని వర్గాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతులను అక్కున చేర్చుకొని అద్భుతమైన కాస్మో�
కాలుష్యరహితమైన ఏకైక రవాణా సదుపాయం మెట్రోయేనని, హైదరాబాద్లో దీన్ని మరింతగా విస్తరించడంలో భాగంగా భవిష్యత్తులో ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ మెట్రో లైన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
CM KCR | హైదరాబాద్ నగర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. భవిష్యత్లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రోను విస్తరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర సహకారం ఉన్నా
CM KCR | రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండోదశ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్
Hyderabad Metro | మెట్రో రైల్ విస్తరణ పనుల శంకుస్థాపన ఏర్పాట్లపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద�
శంషాబాద్ విమానాశ్రయ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మెట్రో రైల్ సేవలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు
ఎయిర్పోర్టు మెట్రో కారిడార్కు నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు అత్యంత వేగవంతమైన ప్రజా రవాణా సాధనంగా మెట్రోను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్ర