Airport Metro | ఎయిర్ పోర్టు మెట్రో పనులు ఒక్కోఅడుగు ముందుకు పడుతున్నాయి. సోమవారం ఐటీ కారిడార్లోని రాయదుర్గం మైండ్స్పేస్ జంక్షన్ సమీపంలోని ఐకియా స్టోర్ ముందు భూసార పరీక్షలు చేపట్టారు. రాయదుర్గం నుంచి శంష�
Hailstorm | ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. సోమవారం అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఇండిగో ఎయిర్లైన్స్ విమానంపై వడగండ్లు బీభత్సం సృష్టించాయి. గాల్లో ఉండగానే జరిగిన ఈ ఘటనతో విమానం ముందు భ�
RGIA | శంషాబాద్( Shamshabad )లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దక్షిణాసియా( South Asia )లోనే బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్టు( Best Regional Airport ) గా నిలిచింది. ఈ క్రమంలో స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్టు అవార్డు( Skytrax World Airport Award
హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) మరోసారి అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్ (Dubai) నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
శంషాబాద్ విమానాశ్రయంలో భారీ గా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. బూట్లలో, లగేజీలో, బట్టల మధ్యలో బంగారా న్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు గురువారం అధికారులు తనిఖీలు చేపట
Shamshabad airport | శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. సూడాన్ నుంచి హైదరాబాద్కు వచ్చిన 23 మంది ప్రయాణికుల నుంచి 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్ట�
Airport Metro | శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రూట్ మ్యాప్ను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు పలువురు ఇంజినీర్లు పరిశీలించారు. రాయదుర్గం స్టేషన్ - నానక్రామ్గూడ జంక్షన్ క్లిష్టమైన మార్గం అని పేర్కొన్న�
సొంతజాగలో ఇండ్లు కట్టుకునే పేదలకు ఆర్థికసాయం చేసేందుకు నిధులు కేటాయించగా, వికారాబాద్ జిల్లాలో 6వేల మంది పేదలకు మేలు జరుగనున్నది. అదేవిధంగా జిల్లాలో దాదాపు రూ.130 కోట్ల రుణ మాఫీ చేయనుండగా, 45 వేల మంది రైతులక�
తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని చెప్పారు. గత ఏడేండ్లుగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు
Shamshabad airport | శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద అధికారులు 827 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Flights divert | నగర శివారు ప్రాంతాల్లో భారీగా పొగమంచు పేరుకుపోయింది. శంషాబాద్ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. దీంతో విమానరాకపోకలకు అంతరాయం కలిగింది. రాజీవ్గాంధీ విమానాశ్రయానికి వచ్చిన పలు
President Draupadi murmu | శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి చేరుకున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత వాయుసేన విమానంలో శంషాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై