శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే 9 విమాన సర్వీసులను అలయన్స్ ఎయిర్లైన్స్ సంస్థ రద్దు చేసింది.
ఐటీ కారిడార్లో విస్తరించిన ఔటర్ రింగు రోడ్డు సర్వీసు రోడ్లపై కొత్తగా ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ చర్యలు చేపట్టింది.
Shamshabad Airport | రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు( Customs Officials ) భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్( Dubai ) నుంచి వచ్చిన నలుగురు మహిళల వద్ద 3,175 గ్రాముల బంగారాన్ని అధికారులు గుర్తించా�
Airport Metro | ఎయిర్ పోర్టు మెట్రో పనులు ఒక్కోఅడుగు ముందుకు పడుతున్నాయి. సోమవారం ఐటీ కారిడార్లోని రాయదుర్గం మైండ్స్పేస్ జంక్షన్ సమీపంలోని ఐకియా స్టోర్ ముందు భూసార పరీక్షలు చేపట్టారు. రాయదుర్గం నుంచి శంష�
Hailstorm | ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. సోమవారం అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఇండిగో ఎయిర్లైన్స్ విమానంపై వడగండ్లు బీభత్సం సృష్టించాయి. గాల్లో ఉండగానే జరిగిన ఈ ఘటనతో విమానం ముందు భ�
RGIA | శంషాబాద్( Shamshabad )లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దక్షిణాసియా( South Asia )లోనే బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్టు( Best Regional Airport ) గా నిలిచింది. ఈ క్రమంలో స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్టు అవార్డు( Skytrax World Airport Award
హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) మరోసారి అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్ (Dubai) నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
శంషాబాద్ విమానాశ్రయంలో భారీ గా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. బూట్లలో, లగేజీలో, బట్టల మధ్యలో బంగారా న్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు గురువారం అధికారులు తనిఖీలు చేపట
Shamshabad airport | శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. సూడాన్ నుంచి హైదరాబాద్కు వచ్చిన 23 మంది ప్రయాణికుల నుంచి 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్ట�
Airport Metro | శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రూట్ మ్యాప్ను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు పలువురు ఇంజినీర్లు పరిశీలించారు. రాయదుర్గం స్టేషన్ - నానక్రామ్గూడ జంక్షన్ క్లిష్టమైన మార్గం అని పేర్కొన్న�
సొంతజాగలో ఇండ్లు కట్టుకునే పేదలకు ఆర్థికసాయం చేసేందుకు నిధులు కేటాయించగా, వికారాబాద్ జిల్లాలో 6వేల మంది పేదలకు మేలు జరుగనున్నది. అదేవిధంగా జిల్లాలో దాదాపు రూ.130 కోట్ల రుణ మాఫీ చేయనుండగా, 45 వేల మంది రైతులక�