హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు మంగళవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. విదేశాల నుంచి ఓ ఐదుగురు వ్యక్తుల నుంచి భారీగా సిగరెట్లతో పాటు ఈ-సిగరెట్లను స్వాధీనం చ
హైదరాబాద్ : శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు. దుబాయి నుంచి EK-526 విమానంలో వచ్చిన వ్యక్తి నుంచి 2290 గ్రాముల బ�
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఇద్దరు ప్రయాణికుల నుంచి 478 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబ�
Shamshabad Airport | శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి విదేశీ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో అతని కుర్తా గుండీలు, మేకప్ కిట్లో
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి నుంచి కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ బంగారం మార్కెట్ విలువ రూ.53.77 లక్షలు ఉంటున్నదని పేర్కొన్నారు.
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి ఓ ప్రయాణికుడి నుంచి 1022 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 53.77 లక్షలు ఉంటుంద�
Shamshabad airport | హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 554.20 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రూ. 86 లక్షల విలువైన 1.64 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద బంగారం స్వాధీనం చ�
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో గురువారం డీఆర్ఐ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. స�
రాష్ట్రం నుంచి 3,016 మంది యాత్రికులు హోం మంత్రి మహమూద్ అలీ హైదరాబాద్, మే30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి దాదాపు 3,016 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నట్టు హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. హజ్యాత్ర ఏర్పాట్లపై �
హైదరాబాద్ : శంషాబాద్లో రాజీవ్ అంతర్జాతీయ గాంధీ విమానాశ్రయంలో అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి అధికారులు 723.39 గ�
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కువైట్ నుంచి హైదరాబాద్కు జే9 403 నంబరు గల విమానంలో వచ్చిన ఓ వ్యక్తి నుంచి 551.21 గ్రాముల బంగారాన్ని స్వాధ