కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని (Sri Venkateswara Swami Temple) కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) దర్శించుకున్నారు. గురువారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారి తోమల సేవలో (Thomala Seva) పాల్గొన్నారు.
Tirumala | తిరుమల (Tirumala)లో భక్తుల(Devotees) రద్దీ పెరిగింది . కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 20 కంపార్ట్మెంట్లు (Compartments) నిండిపోయాయి.
Tirumala | తిరుమల (Tirumala ) శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని (Koil Awar Tirumanjana) శాస్త్రోక్తంగా నిర్వహించారు.
భక్తుల కొంగుబంగారం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి (Sri Venkateshwara swamy) ఆలయంలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జూలై 11న శ్రీవారి బ్రేక్ దర్శనాల�
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయ మహాద్వారం వద్ద స్వామి వారి హుండీ కిందపడిపోయింది. ఆలయం నుంచి రోజువారీ హుండీలను పరకామణికి తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా హుండీ కిందపడ�
TTD | కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉందని ఆక్టోపస్(Octopus ) అదనపు ఎస్పీ నగేష్ బాబు తెలిపారు.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలలో 22 కంపార్ట్మెంట్లు (Compartments) నిండిపోయాయి.
Tirumala | తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు(TTD Officers) తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఏటీసీ వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో స్వామివారి సర్వదర్శనం కల�
Tirumala | తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు(Compartments) నిండి ఏటీసీ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు.