Garuda Seva | తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి గరుడ వాహన ఘనంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు.
Tirumala | తిరుమల (Tirumala ) లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.5.21 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు ( TTD Officers ) వెల్లడించారు.
తిరుమలలో (Tirumala) శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిని (Pushkarini) నేటి నుంచి నెలరోజుల పాటు మూసివేయనున్నారు. పుష్కరిణిలో ఉన్న నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టనున్నామని, ఇందులో భాగంగా ఆగస్టు
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వారాంతపు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల (Tirumala ) కు చేరుకుంటున్నారు.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ తగ్గింది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు టోకెన్లు లేని భక్తులకు గంటలో స్వామివారి దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Mobile containers | తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తాత్కాలికంగా బస చేసేందుకు వీలుగా విశాఖకు చెందిన దాత మూర్తి విరాళంగా అందజేసిన రెండు మొబైల్ కంటైనర్లను గురువారం టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ప్రారం�
TTD | హైదరాబాద్ : ఈ ఏడాది అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను సోమవారం(జులై 24) టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్సైట్లో అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు అందుబాటు
B Vinod Kumar | రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ భార్య మాధవితో కలిసి తిరుమలలోని జీఎంఆర్ గార్డెన్స్లో శనివారం మొక్కలు నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వ�