ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) కడప (Kadapa) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని కొండాపురం (Kondapuram) మండలం చిత్రావతి బ్రిడ్జి (Chitravathi Bridge) వద్ద తుఫాన్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో తుఫ
తిరుమల కొండలు ఎంతో పవిత్రమైనవని, ఈ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోని దేవుడి గదిలా భావించి పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచేందుకు కృషి చేయాలని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి నిలయమైన తిరుమల (Tirumala) పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ భక్తుడిపై ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Raman
సుదూర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని భక్తుల కోసం దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. జమ్ములోని మజీన�
Tirumala | తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయాన్ని(Anandanilayam ) వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ నిఘా, భద్రతాధికారి నరసింహ కిషోర్ తెలిపారు.
Tirumala | వేసవి సెలవుల కారణంగా తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు( Compartments) నిండిపోగా భక్తులు ఏటీజీహెచ్ వరకు బారులు తీరారు.
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండపై మంగళవారం మూడు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. తిరుమల నో ఫ్లయింగ్ జోన్గా ఉండగా.. ఆలయం పరిసరాల మీదుగా హెలికాప్టర్లు ఎగరడం తీవ్ర కలకలం స�
Tirumala | తిరుమల(Tirumala)లో సామాన్య భక్తుల కోసం టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం నుంచి పీఏసీ-1 వద్ద ఫుడ్ కౌంటర్ ను ప్రారంభించారు.
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఆర్జిత సేవలు, ఎలక్ట్రానిక్ డిప్, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదుల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్ను �