Tirumala | పవిత్ర కార్తీకమాసంలో నిర్వహించే కార్తీక వన భోజనంలో భాగంగా ఆదివారం తిరుమల వైభవోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు.
Tirumala | తిరుమలలో శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 17 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామికి ఓ భక్తుడు రూ.2కోట్ల విలువైన బంగారు ఆభరణాన్ని కానుకగా సమర్పించారు. టీటీడీ మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులనాయుడు మనుమరాలు చైతన్య శ్రీవారికి స్వర్ణ వైజయంతీ �
Srivani Tickets | శ్రీవారి భక్తులకు తిరుమల, తిరుపతి దేవస్థానం గుడ్న్యూస్ తెలిపింది. భక్తులు సులభతరంగా శ్రీవాణి దర్శన ( Srivani Tickets | టికెట్లు పొందడానికి టీటీడీ అధికారులు మరో నూతన కౌంటర్ను ప్రారంభించారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ ఆధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా బుధవారం సాయంత్రం తిరుమల చేరుకున్న కేజ్రీవాల్.. గురువారం ఉదయం వీఐపీ
తిరుపతి ఎయిర్పోర్ట్లో అలయెన్స్ ఎయిర్లైన్స్ విమాన సర్వీసు రద్దుతో 48 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగా రు. హైదరాబాద్ నుంచి ఉదయం 7:15 గంటలకు తిరుపతికి వచ్చే విమానం, తిరిగి 8:15 గంటలకు హైదరాబాద్ వెళ్లాల్సి ఉ�
Pushpa Yagam | కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కార్తీకమాసం శ్రవణా నక్షత్రం సందర్భంగా శనివారం నిర్వహించిన పుష్పయాగం తిరుమలలో అత్యంత వైభవంగా జరిగింది.