Minister Ramanarayana reddy | ఏపీలోని మరిన్ని ఆలయాలకు ధూప, దీప నైవేద్యం కింద నిధులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.
తిరుమల (Tirumala) శ్రీవారి హుండీలో చోరీ జరిగింది. ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తమిళనాడులోని శంకరన్ కోవిల్కు చెందిన వేణులింగం అనే యువకు
TTD | కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవ 2025 ఫిబ్రవరి మాసం కోటా టికెట్లను గురువారం ఆన్లైన్లో విడుదల చేసింది. కల్యాణోత్సవం, ఊ�
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మొత్తం 31 కంపార్టుమెంట్లకు గాను కేవలం ఒక కంపార్టుమెంట్లో మాత్రమే భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు.
TTD Annaprasadam | ఆపద మొక్కులవాడు, కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిపై ఎంతో నమ్మకంతో తిరుమలకు వచ్చే భక్తులకు స్వామివారి సేవలు మరింత చేరువ చేసేందుకు టీటీడీ నూతన పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
TTD | టీటీడీ నూతన పాలక మండలి తొలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త పాలకమండలి ప్రమాణం తరువాత సోమవారం టీటీడీ భవనంలో చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది.