తిరుమల (Tirumala) శ్రీవారి హుండీలో చోరీ జరిగింది. ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తమిళనాడులోని శంకరన్ కోవిల్కు చెందిన వేణులింగం అనే యువకు
TTD | కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవ 2025 ఫిబ్రవరి మాసం కోటా టికెట్లను గురువారం ఆన్లైన్లో విడుదల చేసింది. కల్యాణోత్సవం, ఊ�
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మొత్తం 31 కంపార్టుమెంట్లకు గాను కేవలం ఒక కంపార్టుమెంట్లో మాత్రమే భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు.
TTD Annaprasadam | ఆపద మొక్కులవాడు, కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిపై ఎంతో నమ్మకంతో తిరుమలకు వచ్చే భక్తులకు స్వామివారి సేవలు మరింత చేరువ చేసేందుకు టీటీడీ నూతన పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
TTD | టీటీడీ నూతన పాలక మండలి తొలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త పాలకమండలి ప్రమాణం తరువాత సోమవారం టీటీడీ భవనంలో చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది.
Tirumala | పవిత్ర కార్తీకమాసంలో నిర్వహించే కార్తీక వన భోజనంలో భాగంగా ఆదివారం తిరుమల వైభవోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు.
Tirumala | తిరుమలలో శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 17 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.