తెలంగాణ, ఏపీ ప్రజలు, నాయకులు, వ్యాపారవేత్తలు అందరికీ ఒకే మాదిరిగా తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం కల్పించాలని.. అం దుకు అనుభవజ్ఞులైన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గ�
TTD Arjita Seva Tickets | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన మార్చి నెల కోటాన
నిత్యం విశ్వామిత్ర కృత సుప్రభాతంతో నిద్రలేచే తిరుమల వెంకన్న నేటి నుంచి గోదాదేవి పిలుపుతో మేల్కొంటాడు. ధనుర్మాస వేళ గోదాదేవి రాసిన తిరుప్పావు పాశురాలు రోజుకొకటి చొప్పున వింటాడు శ్రీనివాసుడు. అలాగే రోజు
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం 22 కపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
Chakratirtham | తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు.
Tirumala | తిరుమలలో ( Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామిని దర్శించు కునేందుకు టోకెన్లు లేని వారికి 6 గంటల్లో సర్వదర్శనం కలిగిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.