లేడీ సూపర్ స్టార్ నయనతార గేర్ మార్చింది. హీరోయిన్గానే కాకుండా మహిళా ప్రధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ అలరిస్తుంది. ఈ అమ్మడు కొన్నాళ్లుగా దర్శకుడు విఘ్నేష్ శివన్తో పీకల్లోతు ప్రేమలో ఉండగ�
కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో సెలబ్రిటీలు విహార యాత్రలకు వెళుతున్నారు. కొందరు దైవ సన్నిధాలకు వెళుతుండగా, మరి కొందరు టూరిజం ప్లేస్లకు వెళుతున్నారు. అయితే ఈ మధ్య తిరుమలకు సినీ సెలబ్ర
TTD | సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను ప్రకటించిన టీటీడీ.. ఈ సారి ఏకాంతంగానే.. | తిరుమల వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ఖరారు చేసింది.
EKANTA BRAHMOTSAVAMS FROM OCTOBER 7 TO 15 IN TIRUMALA | లు అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి తెలిపారు.
ఐదు వేల నుంచి 8 వేలకు పెంచిన టీటీడీహైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పెంచింది. ప్రస్తుతం రోజుకు ఐదువేలుగా ఉన్న టోకెన్ల స
TTD | శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక అందరికీ సర్వదర్శనం టోకెన్లు | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం శుభవార్త చెప్పింది. ఇకపై శ్రీవారి దర్శనానికి అన్నిప
Ayyanna’s remarks highly outrageous and unfortunate: MLA Roja | సినీ పెద్దల కోరిక మేరకు ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నగరి ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో వ�
అక్కినేని కోడలు సమంత వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీ వారిని దర్శించుకుంది. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా.. ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీ�
Corona effect | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది కూడా ఏకాంతంగానే జరగనున్నాయి. కరోనా మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలను
Minister Indrakaran Reddy | తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి వెం
TTD | తిరుమలలో ఘనంగా వరాహస్వామి జయంతి | ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని భూ వరాహస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యహవచనం చేశారు. ఉదయం 9 నుంచి 10 గంటల మ�
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన..
TTD | తిరుమలలో వైభవంగా గోకులాష్టమి | టీటీడీ గోశాలలో సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా గోకులాష్టమి గోపూజ కార్యక్రమం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గోశాలలోని వే�