తిరుమల, ఆగస్టు:తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం అన్నప్రసాదం ట్రస్టు కార్యకలాపాలపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఈవో డా.కె.ఎస్.జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శ్రీవారి దర్శనార్థం వచ్చ
తిరుపతి, జూలై: తిరుమలతిరుపతిదేవస్థానం పరిపాలన భవన సముదాయంలోని ఉద్యానవనాన్ని టీటీడీ ఈఓ డా.కెఎస్ జవహర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కల్ప వృక్షం చెట్టు నాటారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ మాట్లాడా
తిరుమల, జూలై: తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద ప్రతి ఏటా ఛత్రస్థాపనోత్సవం వేడుకగా నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవంలో భాగంగా శ్రీవారి పాదాల వద్ద తిరుమల తిరుపతి దేవస్థాన అర్చక బృందం ప్రత్యేకంగా అలంక�
తిరుమల, జూలై: తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద బుధవారం ఛత్రస్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టిటిడి అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు. �
తిరుమల,జూలై :లోక కల్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వహిస్తున్న ఆషాడ మాస కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం తిరుమల వసంతమండపంలో విష్ణు అర్చనం ఆగమోక్తంగా జరిగింది. ఆషాడ మాస శుక్ల ఏకాద�
పల్లవోత్సవం | మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమలలో ఈ నెల 28న బుధవారం పల్లవోత్సవం జరుగనుంది. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస�
తిరుపతి, జూలై : టీటీడీ లో కారుణ్య నియామకాలు పొందిన 119 మంది ఉద్యోగులతో శ్వేత ప్రాంగణంలో ఒక్కో మొక్క నాటించాలని జెఈఓ సదా భార్గవి సూచించారు. మొక్క నాటడమే కాకుండా అది పెరిగి చెట్టు అయ్యే దాకా దాని సంరక్షణ బాధ్య�
తిరుపతి, జూలై: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)దేశవాళీ ఆవుల పోషణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. అందుకోసంటీటీడీ ఆధ్వర్యంలో పలమనేరులో ఏర్పాటుచేసిన గోశాలలో దేశీయ గోజాతులను అభివృద్ధి చేసి గోసంర�