Venkaiah naidu | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah naidu) దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన
తిరుమల: టిటిడి దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుమలలో గత మూడురోజుల నుంచి జరుగుతున్న కన్నడ సంగీత పితామహుడు పురందరదాసు ఆరాధన మహోత్సవాలు బుధవారం ముగిశాయి. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆన�
తిరుపతి: టిటిడి స్థానిక ఆలయాలు శ్రీ కోదండరామాలయం,శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో జరుగనున్న ఉత్సవాలు ఇలా ఉన్నాయి. శ్రీ కోదండరామాలయంలో ఫిబ్రవరి 5, 12, 19, 26వ తేదీల్లో శనివారం సందర�
తిరుపతి: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 22 నుంచి మార్చి3వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 21వ తే
తిరుమల: కర్ణాటక సంగీత పితామహులు శ్రీపురందరదాసుల ఆరాధనా మహోత్సవాలుజనవరి 31నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగనున్నారు. టీటీడీ దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా జరుగను�