జ్యేష్ఠాభిషేకం| ఏడు కొండలపై కొలువైఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జ్యేష్ఠాభిషేకం కొనసాగుతున్నది. మూడు రోజులుగా జరుగుతున్న ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ప్రతి ఏడాది జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా న�
స్వామివారు| కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల (Tirumal) శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జ్యేష్ఠాభిషేకం కొనసాగుతున్నది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆన
తిరుపతి, జూన్ 22: శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం శ్రీదేవి, భూదే
తిరుమల, జూన్, 20: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ఆదివారం ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి దగ్గర భోగ శ్రీ�
తిరుపతి, జూన్ 18: లోక కల్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న జ్యేష్ఠ మాస పూజా కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శ్రీ శుక్లాదేవి అర్చనం శాస్త్రోక్తంగ
తిరుమల, జూన్16: తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి జూన్ 20వ తేదీన ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకం జరుగనుంది. 15 ఏండ్లుగా శ్రీవారి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ఉదయ�
తిరుమల,జూన్ 15: కరోనావ్యాప్తి నేపథ్యంలో జూన్ 19 నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా జరుగనున్నాయి. ఇందుకోసం జూన్ 18వ తేదీ సాయంత్ర
జ్యేష్ఠాభిషేకం| ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆలయం తిరుమల శ్రీవారి క్షేత్రంలో మూడు రోజులపాటు జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నారు. ఏటా ఈ కార్యక్రమాన్ని జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేలా ని�
తిరుమల, జూన్12: భక్తుల సౌకర్యార్థం శనివారం నుంచి తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా వసతి గదుల కోసం పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంద�
తిరుమలేశుని ఆశీస్సులతోనే| తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. సీజేఐ ఎన్వీ రమణ శుక్రవారం ఉదయం సతీస�