TTD | లియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు శుభవార్త. ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లను శుక్రవారం ఉదయం 9 గంటలకు TTD ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తిరుమల, జనవరి 24 : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు సమీపంలో రోడ్డు దాటుతున్న జింకను బస్సు ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో చనిపోతూ కూడా జింక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీనిని గమనించిన భక్తులు జింక పిల్
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కొవిడ్ నిబంధనల మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిన్న శ్రీవారిని 27,895 మంది భక్తులు దర్శించుకోగా 13,631 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్�
తిరుమల : తిరుమలలో ఈరోజు ఉదయం శ్రీవారిని సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అక్కినేని అమల స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నాగార్జున దంపతులను ఆలయ అధికారులు స్వాగతం పలికి దర�
తిరుమల: తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి సోమవారం ఏకాంతంగా నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు సేవలను ఏకాంతంగా నిర్వస్తున్న విషయం తెలిసిందే. ప�
paruveta utsavam in tirumala | శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ప్రతి ఏడాదీ కనుమ పండుగనాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరక
Governor Tamilisai | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి సేవలో పాల్గొని
తిరుమల: శ్రీపీఠం వ్యస్థాపకులు పరిపూర్ణానంద స్వామి, బీజేపీ నేత సునీల్ డియోధర్ లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పరిపూర్
తిరుపతి: తిరుమలలోని కాకులకొండ ప్రాంతంలోని ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లో చెత్త నుంచి తయారు చేసిన ఎరువులను జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. దీనికి సంబ
అమరావతి : తిరుమల అడవుల్లో సంచరించే వన్యప్రాణులు కనుమదారుల్లో కనిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమల కనుమదారిలో చిరుతపులి భక్తులకు కనిపించింది. ఎగువ కనుమదారిలో హరిణికి సమీపంలో రహదారి పక్కనున్న పట్టి గో
తిరుమల: వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా తిరుమలలో గురువారం స్వర్ణరథం ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ �
తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన తోపాటు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మి