శ్రీవారి సర్వదర్శనం నిలిపివేత | కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భక్తుల శ్రేయస్సు దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శనం నిలిపివేయాలని నిర్ణయించింది.
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 27వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం భగవద్ రామానుజులవారి సన్నిధిలో జీయర్ స్వాముల
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 13వ తేదీన శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 6వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. సాధారణంగా ఏడాదిలో నాలుగు
తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలకు ఈ నెల 14వ తేదీ నుంచి భక్తులను అనుమతించే నిర్ణయం వాయిదా వేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తెలిపింది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున
24 నుంచి శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు | తిరుమలలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను ఈ నెల 24 నుంచి 26 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ శుక్రవారం వెల్లడించింది.
యాత్రను ప్రారంభించిన స్వరూపానందేంద్ర31న తిరుమల శ్రీనివాసుడి దర్శనంతో ముగింపు హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ధర్మజాగృతి కోసం దళిత గిరిజనులతో విశాఖ శారదాపీఠం చేపట్టిన తిరుమల యాత్ర ప్రారంభమైంది. చిన
తిరుపతి: టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఏప్రిల్ 13వ తేదీన తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరుగనున్నాయి. కోవిడ్– 19 నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని
తిరుమల: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. దీంతో ఆయన ఇవాళ ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమా�
తిరుమల : తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. కొవిడ్ నిబంధనల మధ్య ఉత్సవాలను రాత్రి ప్రారంభించనున్నారు. నిత్యం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో విహ
తిరుమలలో ఏప్రిల్ 14 నుంచి ఆర్జిత సేవలకు టీటీడీ అనుమతించింది. ఆర్జిత సేవలో పాల్గొనాలకునే భక్తులు విధిగా కొవిడ్ నెగిటివ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.