తిరుమలలో దుకాణాల్లో అగ్ని ప్రమాదం | తిరుమలలో అగ్ని ప్రమాదం కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయం శ్రీవారి ఆస్థాన మండపం వద్ద ఉన్న దుకాణాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
వసంతోత్సవాలు| కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక వసంతోత్సవాలు నేటితో ముగియనున్నాయి. వసంతోత్సవాల్లో భాగంగా సోమవారం స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. సాయ�
సాలకట్ల వసంతోత్సవాలు | తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో నేటి నుంచి మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనుండగా.. ఉత్సవాల్లో
హనుమంత వాహన సేవ | తిరుమలలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. సాయంత్రం హనుమంత వాహన సేవ శోభాయమానంగా సాగింది. శ్రీరాముడు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువున్న తిరుమల హనుమంతుడి జన్మస్థలమని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో కేఎస్ జవహర్రెడ్డి స్పష్టంచేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమవ�
తిరుమల, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం వీఐప�
శ్రీవారి సర్వదర్శనం నిలిపివేత | కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భక్తుల శ్రేయస్సు దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శనం నిలిపివేయాలని నిర్ణయించింది.
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 27వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం భగవద్ రామానుజులవారి సన్నిధిలో జీయర్ స్వాముల