తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం రాత�
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని �
Tirumala | తిరుమల శ్రీవారిని తెలంగాణ ప్రోటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి గురువారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శనం సమయంలో ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డితో పాటు తమిళనాడు మంత్రి అంబిల్ మహేష్�
శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి బీర్కూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని అభివృద్ధి పరుస్తున్నానని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నార�
Brahmotsavam | కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం
గత కొద్ది రోజులుగా లైగర్ చిత్ర షూటింగ్తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ఈ రోజు తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు. వీఐపీ ప్రారంభదర్శన సమయంలో అతను తన కుటుంబ సభ్యులతో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అ
brahmotsavam | కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు పరమపదనాథుని
dwajarohanam held in tirumala | శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం కార్యక్రమంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. మీనలగ్నంలో సాయంత్రం 5.10గంటల నుంచి 5.30 గంటల మధ్య శాస్త్రోక్తంగా రుత్వికులు ధ్వజారోహణం నిర్వహించారు.