తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను టీటీడీ శనివారం విడుదల చేసింది. ఏప్రిల్ మాసానికి సంబంధించిన రూ.300 స్పెషల్ దర్శనం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉ�
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవ�
తిరుమల : తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పాఠశాలలో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. ఆరుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఐదురోజుల క్రితం వేద పాఠశాలలో కరోనా కేసులు �
తిరుమల: కేంద్ర రల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆలయంవద్దకు చేరుకున్న పీయూష్ గోయల్కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికి స్వా
తిరుమల : కరోనా మహమ్మారి నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఈ నెల 18న 11వ విడత సుందరకాండ అఖండ పారాయణం జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సుందరకాం�
అమరావతి : తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. 50 మంది వేద పాఠశాల విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో విద్యార్థులందరినీ తిరుపతిలోని పద్మావతి కొవిడ్ కేంద్ర�