TTD | తిరుమలలో నేడు శ్రావణ గరుడ సేవ | తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి శ్రావణ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుంచి రాత్రి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతుల
మంత్రి సత్యవతి | తెలంగాణ గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబ సమేతంగా శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అంద�
TTD : ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల వాయిదా | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ షాకింగ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం విడుదల కావాల్సిన సెప్టెంబర్ మాసానికి సంబంధించిన రూ.300 �
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి| కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న మంత్రి.. గురువారం ఉదయం వీఐపీ విరామ సమ�
Tirumala News | తిరుమల శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు ఇవాళ అంకురార్పణ జరిగింది. రేపటి నుంచి 18 నుంచి 20వ తేదీ వరకు (మూడు రోజులు) పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా | లోక్సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా తన రెండు రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఢిల్లీ నుంచి బయల్దేరి ఈ మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
Om Birla : ఏపీలో స్పీకర్ ఓం బిర్లా రెండు రోజుల పర్యటన | లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రెండు రోజుల పాటు ఏపీలోని చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం మధ్