యాక్షన్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ఎనిమి. మల్టీ స్టారర్గా రూపొందిన ఈ చిత్రంలో ఆర్య ప్రధాన పాత్ర పోషించాడు. నవంబర్ 4వ తేదీన విడుదలకాబోతోన్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో విశాల్ పాల్గొం
Tirumala | తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఓ భక్తుడు బంగారు బిస్కేట్లను విరాళంగా అందించాడు. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సి ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధుల
MAA | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) నూతన అధ్యక్షుడు మంచు విష్ణు, సీనియర్ నటుడు మోహన్బాబు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం రాత�
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని �
Tirumala | తిరుమల శ్రీవారిని తెలంగాణ ప్రోటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి గురువారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శనం సమయంలో ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డితో పాటు తమిళనాడు మంత్రి అంబిల్ మహేష్�
శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి బీర్కూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని అభివృద్ధి పరుస్తున్నానని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నార�
Brahmotsavam | కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం