పది రోజుల క్రితం వరకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీలోని కెరమెరి, ఆసిఫాబాద్, తిర్యాణి మండలాల్లో గ్రామాలకు సమీపాల్లో సంచరిస్తూ, పశువులపై దాడులు చేస్తూ హల్చల్ చేసిన పులి ఆచూకీ పది రోజులుగా తె
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పరందోలి గ్రామంలో శనివారం రాత్రి పులి కుక్కలపై దాడిచేసింది. ఓ గుడిసెలో గొలుసులతో శునకాలను కట్టేసి ఉంచగా చంపేసింది. ఒకదాన్ని సగం వరకు తిని వదిలేసి వెళ్లింది.
జిల్లాలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. కాగజ్నగర్ డివిజన్తో పాటు ఆసిఫాబాద్, తిర్యాణి మండలాల్లో దాని కోసం అన్వేషిస్తున్నారు. ఇటీవల అ నార్పల్లి అడవుల్లో పులి �
కుమ్ర భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారంతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నది. మంగళవారం ఆసిఫాబాద్ మండలంలోని ఈదులవాడ అటవీ ప్రాంతంలో ఆవుపై పులి దాడి చేసి చంపిన ఘటనతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ�
Tiger | ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండల పరిధిలోని అంకుసాపూర్తో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఓ పెద్ద పులి కలకలం సృష్టిస్తోంది. మంగళవారం రాత్రి అంకుసాపూర్లో పెద్ద పులి సంచరించింది. దీంతో స్�
నంద్యాల జిల్లాలో తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూపార్లో ఆశ్రయం పొందుతున్న పులిపిల్లలకు వేట శిక్షణ కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పులిపిల్లలు స్వతహాగా వేటాడి ఆహారం సేకరించుకోవడంపై తర్ఫీదు�
Tiger Shot Dead | ఒక పులి మనుషులపై దాడులు చేస్తున్నది. మనిషి రక్తం రుచి మరిగింది. దీంతో జనం భయపడి ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఫిర్యాదు అందుకున్న అటవీ శాఖ సిబ్బంది చివరకు ఆ పులిని కాల్చి చంపారు.
MLA Sanjay Gaikwad: 1987లో వేటకు వెళ్లి పులిని చంపా. దాని దంతాన్ని తీసి మెడలో వేసుకున్నట్లు శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ తెలిపారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సామ్నా ఆన్లైన్ ఎడిషన్లో ర
పులికి అడవులే ఆవాసం. అక్కడి నీటి చెలిమెలో దాహార్తిని తీర్చుకుంటుంది. కానీ దాని పరిసరాల్లోకి మనిషి వెళ్తున్నాడు. కలుషితం చేస్తున్నాడు. పర్యావరణానికి హాని కలిగిస్తూ అడవినీ బలిపెడుతున్నాడు. ప్లాస్టిక్ వ�
Nalgonda | నార్కెట్పల్లిలో పులి కనిపించినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని.. ఈ ప్రాంతంలో పులి సంచారానికి ఏమాత్రం అవకాశం లేదని అటవీశాఖ స్పష్టం చేసింది. ఎడవెల్లి శివారులో పులి కనిపించిందనే వార్తల
YS Sharmila | ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila ) అధికార వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( CM YS Jagan) పాలనపై మండి పడ్డారు.