కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దును ఆనుకొని ఉండే మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా ప్రజలు పులుల దాడులతో గజగజ వణికిపోతున్నారు. 24 గంటల వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడగా, జిల్లావ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్ప�
ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్, జైనథ్ మండలాల్లో గల పిప్పల్కోటి, గొల్లగఢ్, నిపాని, గుంజాల, తాంసి(కే), చనాక, రాంగనర్, హత్తిఘాట్ అటవీ ప్రాంతాల్లో 22 రోజులుగా పులితోపాటు దాని మూడు పిల్లలు కూడా సంచరిస్తున్న�
Viral Video | క్రూర జంతువుల జాబితాలో సింహాలు, పులులు మొదటి స్థానంలో ఉంటాయి. వాటి పేరు విన్నా, అవి గర్జించిన శబ్దం విన్నా ఆమడ దూరం పరిగెడతాం. అవి మన సమీపంలోకి వస్తున్నాయంటేనే ఒంట్లో వణుకుపుడుతుంది. అయితే, దూరం నుంచి
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి శివారులో గల రిజర్వాయర్ కట్ట నిర్మాణ ప్రాంతానికి సమీపంలో శనివారం అర్ధరాత్రి మళ్లీ పెద్ద పులి కనిపించింది.
Tiger | ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి శివారులో గల రిజర్వాయర్ కట్ట నిర్మాణ ప్రాంత సమీపంలో శనివారం అర్ధరాత్రి మళ్లీ పెద్ద పులి కనిపించింది. కట్ట నిర్మాణ పనులు చేపడుతున్న కూలీలు భయాందోళన�
మండలంలోని వటువర్లపల్లి గ్రామ శివారులో గురువారం ఉదయం పులి ప్రత్యక్షమైంది. శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ప్ర యాణికులకు కనిపించింది. శ్రీశైలం నుంచి తిరిగి వస్తున్న యాత్రికులకు రోడ్డు దా టుతూ కనిపిం
నాగర్కర్నూల్ జిల్లా వటువర్లపల్లి గ్రామ శివారులో గురువారం ఉదయం పులి ప్రత్యక్షమైంది. శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ప్రయాణికులకు కన్పించింది. శ్రీశైలం నుంచి తిరిగి వస్తున్న యాత్రికులకు రోడ్డు ద�
tiger | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్, కర్జెల్లి రేంజ్ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి ప్రాణహిత నది దాటి మహారాష్ట్రకు వెళ్లిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. రెండు రోజులుగా స్థానిక ప్రజలను
Bejjur | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది. గతకొన్ని రోజులుగా జిల్లాలోని పలు గ్రామాల్లో సంచరిస్తున్న పులి.. తాజాగా బెజ్జూరు మండలంలో కుకుడా గ్రామంలో
పులి గాండ్రింపులు అటవీ గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బెజ్జూర్, దహెగాం, చింతలమానేపల్లి, సిర్పూర్(టీ), కాగజ్నగర్లో సంచరిస్తూ మూగజీవాలపై పంజా విసురుతుండగా, పట్టపగలు కూడా చేలకు వె�
వాంకిడి మండలం ఖానాపూర్ అటవీప్రాంతంలో సిడాం భీము(69)పై దాడి చేసి చంపిన పులి జాడ కోసం అటవీశాఖ రంగంలోకి దిగింది. పలుచోట్ల 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టింది. కాగజ్నగర్లోని పెద్ద వాగు వైపు వెళ్లినట�
Kagaznagar | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్లో పెద్దపులి కలకలం సృష్టించింది. పట్టణంలోని వినయ్ గార్డెన్ వద్ద రోడ్డు దాటుతుండగా పులిని ప్రయాణికులు చూశారు. దీంతో ప్రయాణికులు
ఉమ్మడి జిల్లాలో పులులు దడ పుట్టిస్తున్నాయి. అటవీ ప్రాంత గ్రామాల్లో సంచరిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నిత్యం ఎక్కడో చోట పశువులపై దాడి చేస్తూ చంపివేస్తున్నాయి